ఆంధ్ర ప్రదేశ్
-
కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రోటోకాల్ రగడ
కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. ఎన్యుమరేటర్లకు మొబైల్స్ పంపిణీ కార్యక్రమంలో ఘర్షణ చెలరేగింది. దీంతో పిఠాపురం పడా కార్యాలయంలో ఉద్రిక్తత తలెత్తింది. సీఎం ఫోటో…
Read More » -
మాజీ మంత్రి రోజా కూతురు అరుదైన ఘనత
మాజీ మంత్రి రోజా కూతురు అన్షు మాలిక అరుదైన ఘనత సాధించారు. అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ అందించే ప్రతిష్ఠాత్మక హెర్మన్ బి వెల్స్ అవార్డు-2026 గెలుచుకున్నట్లు రోజా…
Read More » -
గుంటూరు కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు దీక్ష
గుంటూరు కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు దీక్షకు దిగారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకపోవడంపై నిరసన తెలుపుతూ.. ఒక్కరోజు నిరాహార…
Read More » -
విజయవాడ ఉగ్ర లింకుల కేసులో కొత్తకోణం
విజయవాడ ఉగ్ర లింకుల కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. నిందితుల కామన్ పాయింట్ ను పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ గేమ్ ద్వారా నిందితులు ఒకరికొకరు పరిచయమయ్యారు. ఫ్రీ…
Read More » -
ఇరాన్ విద్యార్థినులకు ఏపీ ప్రభుత్వం మానవతా సాయం
మానవత్వానికి ఎల్లలు లేవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి నిరూపించింది. యుద్ధం కారణంగా స్వదేశం వెళ్లలేక, ఇక్కడ ఉండటానికి ఆర్థిక వనరులు లేక విశాఖపట్నంలో ఇబ్బంది పడుతున్న ఇద్దరు…
Read More » -
విశాఖలో ప్రైవేటు బస్సు దగ్ధం
విశాఖపట్నం గాజువాక ఆటోనగర్ లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతి అయింది. హఠాత్తుగా మినీ బస్సులో నుంచి మంటలు చెల రేగడం తో డ్రైవర్ వాహనాన్ని…
Read More » -
పార్లమెంట్లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు
పార్లమెంట్లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు కేంద్రం ప్రవేశపెట్టింది. లోక్సభలో అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించడానికి ఈ బిల్లును తీసుకువచ్చారు. కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద…
Read More » -
Tirupati: రీల్స్ చేస్తూ.. 5వ అంతస్తు నుంచి కింద పడి బాలిక మృతి
Tirupati: తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. రీల్స్ చేస్తూ 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. అలిపిరి పీఎస్ పరిధి రాజారెడ్డినగర్లో ఘటన జరిగింది. ఐదవ అంతస్తు…
Read More » -
దారుణం.. ప్రియురాలిని ముక్కలుగా చేసి ఫ్రిజ్లో పెట్టిన నేవీ ఉద్యోగి
విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన చింతాడ రవీంద్ర నేవీలో టెక్నీషియన్గా పని చేస్తున్నాడు. గాజువాక, ఎల్వీ నగర్లోని కీర్తి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో భార్యతో కలిసి ఉంటున్నాడు.…
Read More » -
ఇవాళ ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
ఇవాళ ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అమరావతికి చట్టబద్ధత కోసం స్పెషల్ సెషన్ ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు.. తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అమరావతి చట్టబద్ధతపై…
Read More »