ఆంధ్ర ప్రదేశ్
-
ఇరాన్ విద్యార్థినులకు ఏపీ ప్రభుత్వం మానవతా సాయం
మానవత్వానికి ఎల్లలు లేవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి నిరూపించింది. యుద్ధం కారణంగా స్వదేశం వెళ్లలేక, ఇక్కడ ఉండటానికి ఆర్థిక వనరులు లేక విశాఖపట్నంలో ఇబ్బంది పడుతున్న ఇద్దరు…
Read More » -
విశాఖలో ప్రైవేటు బస్సు దగ్ధం
విశాఖపట్నం గాజువాక ఆటోనగర్ లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతి అయింది. హఠాత్తుగా మినీ బస్సులో నుంచి మంటలు చెల రేగడం తో డ్రైవర్ వాహనాన్ని…
Read More » -
పార్లమెంట్లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు
పార్లమెంట్లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు కేంద్రం ప్రవేశపెట్టింది. లోక్సభలో అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించడానికి ఈ బిల్లును తీసుకువచ్చారు. కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద…
Read More » -
Tirupati: రీల్స్ చేస్తూ.. 5వ అంతస్తు నుంచి కింద పడి బాలిక మృతి
Tirupati: తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. రీల్స్ చేస్తూ 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. అలిపిరి పీఎస్ పరిధి రాజారెడ్డినగర్లో ఘటన జరిగింది. ఐదవ అంతస్తు…
Read More » -
దారుణం.. ప్రియురాలిని ముక్కలుగా చేసి ఫ్రిజ్లో పెట్టిన నేవీ ఉద్యోగి
విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన చింతాడ రవీంద్ర నేవీలో టెక్నీషియన్గా పని చేస్తున్నాడు. గాజువాక, ఎల్వీ నగర్లోని కీర్తి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో భార్యతో కలిసి ఉంటున్నాడు.…
Read More » -
ఇవాళ ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
ఇవాళ ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అమరావతికి చట్టబద్ధత కోసం స్పెషల్ సెషన్ ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు.. తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అమరావతి చట్టబద్ధతపై…
Read More » -
మార్కాపురం ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
మార్కాపురం ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డవారికి 50…
Read More » -
మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది సజీవ దహనం
Markapuram: ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున ప్రైవేట్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో 13 మంది ప్రయాణికులు సజీవ…
Read More » -
Chandrababu: భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించిన సీఎం చంద్రబాబు
Chandrababu: వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలసి అల్పాహారం ఆరగించారు. శ్రీవారి భక్తులకు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశారు. ఉదయం 10 గంటలకు…
Read More » -
జైలు నుంచి విడుదలైన వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి .. నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జంట హత్యల కేసులో పిన్నెల్లి…
Read More »