ఆంధ్ర ప్రదేశ్
-
ఏపీలో రూ.1,990 కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. రాష్ట్రంలోని నాలుగు కీలక పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. మొత్తం 1,990 కోట్ల విలువైన ఈ…
Read More » -
YS Jagan: చంద్రబాబువి హత్యా రాజకీయాలు
YS Jagan: ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు హత్యా, అవినీతి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరివి హత్యా రాజకీయాలని చంద్రబాబును ప్రశ్నించారు.…
Read More » -
ఏపీలో కాన్వాయ్ను తగ్గించుకున్న సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్ను భారీగా కుదించారు. చంద్రబాబు కాన్వాయ్లో కేవలం 4 కార్లే ఉన్నాయి. చంద్రబాబు కాన్వాయ్లో వాహనాలు 11 నుంచి 4కు తగ్గాయి. ఉండవల్లి…
Read More » -
నేడు ఏపీ కేబినెట్ సమావేశం
నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. SIPB సమావేశంలో చర్చించిన 2లక్షలకోట్ల పెట్టుబడులు, ప్రోత్సాహకాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పరిపాలనా సంస్కరణలు, సంక్షేమంతో పాటు అమరావతి నిర్మాణ…
Read More » -
గోవుల రవాణాను అడ్డుకున్న కరాటే కళ్యాణి
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో గోవుల అక్రమ రవాణాను కరాటే కళ్యాణి బృందం అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై మూడు బొలెరో వాహనాల్లో సుమారు 36 గోవులను తరలిస్తున్నట్లు సమాచారం…
Read More » -
పోలవరంపై నేడు జలశక్తిశాఖ కీలక సమావేశం
పోలవరంపై నేడు జలశక్తిశాఖ కీలక సమావేశం జరగనుంది. ఇటీవల పోలవరం ప్రాజెక్టు, ముంపు ప్రాంతాల్లో జలశక్తిశాఖ కార్యదర్శి కాంతారావు పర్యటించారు. ప్రాజెక్టు పనులు, ముంపు ప్రాంతాల్లో పునరావాస…
Read More » -
ఏపీ ప్రభుత్వానికి చేరిన తిరుమల లడ్డూ నివేదిక
తిరుమల లడ్డూ నివేదిక ఏపీ ప్రభుత్వానికి చేరింది. ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించింది. అప్పటి టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ తీరును కమిషన్ తప్పుపట్టింది. తిరుమల…
Read More » -
ఏసీ బోగీలోకి పిలిచి వివాహితపై అత్యాచారం
విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన దంపతులు.. విశాఖ…
Read More » -
మహిళలపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. ముగ్గురు మహిళలను లారీ ఢీకొట్టింది. ఓ మహిళ మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు పక్కన నడుచుకుంటూ…
Read More » -
మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు కన్నుమూత
తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్ర గురించి ప్రస్తావన వస్తే నాదెండ్ల భాస్కరరావు పేరు కచ్చితంగా వినిపిస్తుంది. ముఖ్యంగా 1984లో జరిగిన రాజకీయ పరిణామాలు సంచలనం సృష్టించాయి. అప్పటి…
Read More »