News
-
శ్రీకాళహస్తి ఆలయంలో హుండీ చోరీ యత్నం
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి దేవస్థానంలో హుండీ చోరీ యత్నం కలకలం రేపింది. భక్తుడి వేషంలో ఆలయంలోకి ప్రవేశించిన ఓ వ్యక్తి ప్రధాన హుండీలోని నగదును అపహరించేందుకు ప్రయత్నించగా,…
Read More » -
నార్త్ లండన్లో రైలు ప్రమాదం.. ఇద్దరు మృతి.. 90 మందికి పైగా గాయాలు
నార్త్ లండన్లో రైలు ప్రమాదం జరిగింది. బెడ్ఫోర్డ్ ప్రాంతంలో రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 90 మందికి పైగా గాయాలయ్యాయి. పలువురి…
Read More » -
నేడు ముంబై వెళ్లనున్న సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఇవాళ ముంబైకు వెళ్లనున్నారు. సుప్రియాసూలే కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు. రేపు ముంబై నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. మెట్రో ప్రాజెక్టు నిధుల…
Read More » -
గుండెపోటుతో బాడీబిల్డర్ మృతి
ప్రముఖ బాడీ బిల్డర్ సుశీల్ కుమార్ గుండెపోటుతో మరణించారు. కర్ణాటక రాష్ట్రం రావణగెరెకు చెందిన సుశీల్ బాడీ బిల్డింగ్ లో రాష్ట్ర, జాతీయ స్థాయి పురస్కారాలను అందుకున్నారు.…
Read More » -
ఈ నెల 21 నుంచి టీజీ 20 లీగ్-2026 ప్రారంభం
తెలంగాణలో యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసి, వారికి జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్-2026 ప్రారంభానికి రంగం…
Read More » -
రెండో రోజు సింగపూర్లో సీఎం చంద్రబాబు పర్యటన
సింగపూర్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజుకు చేరుకుంది. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యంగా సాగుతున్న ఈ పర్యటనలో సీఎం బిజీబిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా ఏపీలో…
Read More » -
కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ కీలక ప్రకటన
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం ప్రజల అభిప్రాయాన్ని కోరారు. ఈ మేరకు…
Read More » -
నేడు రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
నేడు రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. రాజ్యసభలో ఖాళీ కానున్న 24 స్థానాల భర్తీ కోసం ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మొత్తం…
Read More » -
రాహుల్ తో షర్మిల భేటీ, రాజ్యసభ సీటు పై కీలక నిర్ణయం
ఢిల్లీలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు. రాహుల్ గాంధీతో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. కర్నాటక నుంచి రాజ్యసభ సీటు కోరుతున్నారు షర్మిల. YSRTP…
Read More » -
హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారకరామారావు జయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న…
Read More »