News
28 minutes ago
నార్త్ లండన్లో రైలు ప్రమాదం.. ఇద్దరు మృతి.. 90 మందికి పైగా గాయాలు
నార్త్ లండన్లో రైలు ప్రమాదం జరిగింది. బెడ్ఫోర్డ్ ప్రాంతంలో రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా..…
News
51 minutes ago
నేడు ముంబై వెళ్లనున్న సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఇవాళ ముంబైకు వెళ్లనున్నారు. సుప్రియాసూలే కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు. రేపు ముంబై నుంచి…
తెలంగాణ
57 minutes ago
కేబీఆర్ పార్క్ చుట్టూ మరోసారి వన్వే ట్రయల్ రన్
కేబీఆర్ పార్క్ చుట్టూ మరోసారి వన్వే ట్రయల్ రన్ నిర్వహించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. ఇప్పటికే నిర్వహించిన ట్రయల్…
తెలంగాణ
1 day ago
తెలంగాణలో విద్యార్థుల కోసం మరో స్కీమ్
తెలంగాణలో విద్యార్థుల కోసం మరో స్కీమ్ తీసుకువచ్చింది రేవంత్ సర్కార్. ప్రభుత్వ విద్యాసంస్థల్లోని విద్యార్థులకు సర్కార్ కానుక అందజేయనుంది. ఇవాళ…
తెలంగాణ
1 day ago
హైదరాబాద్లోని రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
హైదరాబాద్లోని రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు జరిపారు. రెస్టారెంట్లు, బేకరీలు, తయారీ కేంద్రాల్లో తనిఖీలు చేశారు. భారీగా కల్తీ…
News
2 days ago
గుండెపోటుతో బాడీబిల్డర్ మృతి
ప్రముఖ బాడీ బిల్డర్ సుశీల్ కుమార్ గుండెపోటుతో మరణించారు. కర్ణాటక రాష్ట్రం రావణగెరెకు చెందిన సుశీల్ బాడీ బిల్డింగ్ లో…
ఆంధ్ర ప్రదేశ్
3 days ago
మిస్టరీగా మారిన చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు
కాకినాడ జిల్లాలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు రోజురోజుకూ మరింత మిస్టరీగా మారుతోంది. పాప కనిపించకుండా పోయి పది…
News
3 days ago
ఈ నెల 21 నుంచి టీజీ 20 లీగ్-2026 ప్రారంభం
తెలంగాణలో యువ క్రికెటర్ల ప్రతిభను వెలికితీసి, వారికి జాతీయ స్థాయిలో అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ఠాత్మకంగా…
జాతియం
4 days ago
NEET Re Exam: నీట్ రీ-ఎగ్జామ్కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం
NEET Re Exam: నీట్ రీ-ఎగ్జామ్ వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్షా పత్రాల లీకేజీలు, అక్రమాలకు…
News
4 days ago
రెండో రోజు సింగపూర్లో సీఎం చంద్రబాబు పర్యటన
సింగపూర్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజుకు చేరుకుంది. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యంగా సాగుతున్న ఈ పర్యటనలో…






































