తెలంగాణ
14 minutes ago
విద్యుత్ కొనుగోళ్లపై సీబీఐ ఎంక్వైరీ.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ కొనుగోళ్లపై సీబీఐ ఎంక్వైరీ జరపాలని నిర్ణయించింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు…
జాతియం
27 minutes ago
తమిళనాడులో రిసార్ట్ రాజకీయాలు
తమిళనాడులో రిసార్ట్ రాజకీయాలు మొదలయ్యాయి. మహాబలిపురంలోని రిసార్ట్కు టీవీకే ఎమ్మెల్యేలను తరలిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆలస్యం అవుతుండటంతో విజయ్ ఈ…
News
1 day ago
అషు రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ
ఎన్ఆర్ఐను మోసం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అషు రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్…
News
1 day ago
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ త్రిష
తిరుమల శ్రీవారిని హీరోయిన్ త్రిష దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమల వచ్చిన ఆమె, ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా…
జాతియం
1 day ago
5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభం
5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు స్టార్టయ్యింది. మొదట పోస్టల్…
తెలంగాణ
4 days ago
ఫార్మా ల్యాబ్లో పేలిన రియాక్టర్.. 9 మందికి గాయాలు
నల్గొండ జిల్లాలో ప్రమాదం జరిగింది. నోష్ ఫార్మా ల్యాబ్లో రియాక్టర్ పేలింది. ప్రమాదంలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన…
ఆంధ్ర ప్రదేశ్
4 days ago
పోలవరంపై నేడు జలశక్తిశాఖ కీలక సమావేశం
పోలవరంపై నేడు జలశక్తిశాఖ కీలక సమావేశం జరగనుంది. ఇటీవల పోలవరం ప్రాజెక్టు, ముంపు ప్రాంతాల్లో జలశక్తిశాఖ కార్యదర్శి కాంతారావు పర్యటించారు.…
ఆంధ్ర ప్రదేశ్
4 days ago
ఏపీ ప్రభుత్వానికి చేరిన తిరుమల లడ్డూ నివేదిక
తిరుమల లడ్డూ నివేదిక ఏపీ ప్రభుత్వానికి చేరింది. ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించింది. అప్పటి టీటీడీ ఈవో అనిల్కుమార్…
జాతియం
5 days ago
బెంగళూరులో వర్ష బీభత్సం..8 మంది మృతి
బెంగళూరులో గాలివాన బీభత్సం సృష్టించింది. నగరంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు, హోర్డింగులు…
ఆంధ్ర ప్రదేశ్
5 days ago
ఏసీ బోగీలోకి పిలిచి వివాహితపై అత్యాచారం
విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు…





































