News
11 minutes ago
అషు రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ
ఎన్ఆర్ఐను మోసం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అషు రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్…
News
16 minutes ago
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ త్రిష
తిరుమల శ్రీవారిని హీరోయిన్ త్రిష దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమల వచ్చిన ఆమె, ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా…
జాతియం
25 minutes ago
5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభం
5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు స్టార్టయ్యింది. మొదట పోస్టల్…
తెలంగాణ
3 days ago
ఫార్మా ల్యాబ్లో పేలిన రియాక్టర్.. 9 మందికి గాయాలు
నల్గొండ జిల్లాలో ప్రమాదం జరిగింది. నోష్ ఫార్మా ల్యాబ్లో రియాక్టర్ పేలింది. ప్రమాదంలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన…
ఆంధ్ర ప్రదేశ్
3 days ago
పోలవరంపై నేడు జలశక్తిశాఖ కీలక సమావేశం
పోలవరంపై నేడు జలశక్తిశాఖ కీలక సమావేశం జరగనుంది. ఇటీవల పోలవరం ప్రాజెక్టు, ముంపు ప్రాంతాల్లో జలశక్తిశాఖ కార్యదర్శి కాంతారావు పర్యటించారు.…
ఆంధ్ర ప్రదేశ్
3 days ago
ఏపీ ప్రభుత్వానికి చేరిన తిరుమల లడ్డూ నివేదిక
తిరుమల లడ్డూ నివేదిక ఏపీ ప్రభుత్వానికి చేరింది. ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించింది. అప్పటి టీటీడీ ఈవో అనిల్కుమార్…
జాతియం
4 days ago
బెంగళూరులో వర్ష బీభత్సం..8 మంది మృతి
బెంగళూరులో గాలివాన బీభత్సం సృష్టించింది. నగరంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు, హోర్డింగులు…
ఆంధ్ర ప్రదేశ్
4 days ago
ఏసీ బోగీలోకి పిలిచి వివాహితపై అత్యాచారం
విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు…
తెలంగాణ
4 days ago
కవిత టీఆర్ఎస్ పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
కవిత టీఆర్ఎస్ పార్టీకి ఆమోదం సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రక్షణ సేన పేరుకు ఆమోదం తెలిపింది. ఈ…
తెలంగాణ
5 days ago
ప్రజల గడప వద్దకే పరిపాలన – సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ప్రజల సమస్యలను వారి గడప వద్దనే పరిష్కరించడం ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర…






































