ఆంధ్ర ప్రదేశ్
-
గోవుల రవాణాను అడ్డుకున్న కరాటే కళ్యాణి
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో గోవుల అక్రమ రవాణాను కరాటే కళ్యాణి బృందం అడ్డుకున్నారు. జాతీయ రహదారిపై మూడు బొలెరో వాహనాల్లో సుమారు 36 గోవులను తరలిస్తున్నట్లు సమాచారం…
Read More » -
పోలవరంపై నేడు జలశక్తిశాఖ కీలక సమావేశం
పోలవరంపై నేడు జలశక్తిశాఖ కీలక సమావేశం జరగనుంది. ఇటీవల పోలవరం ప్రాజెక్టు, ముంపు ప్రాంతాల్లో జలశక్తిశాఖ కార్యదర్శి కాంతారావు పర్యటించారు. ప్రాజెక్టు పనులు, ముంపు ప్రాంతాల్లో పునరావాస…
Read More » -
ఏపీ ప్రభుత్వానికి చేరిన తిరుమల లడ్డూ నివేదిక
తిరుమల లడ్డూ నివేదిక ఏపీ ప్రభుత్వానికి చేరింది. ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించింది. అప్పటి టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ తీరును కమిషన్ తప్పుపట్టింది. తిరుమల…
Read More » -
ఏసీ బోగీలోకి పిలిచి వివాహితపై అత్యాచారం
విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన దంపతులు.. విశాఖ…
Read More » -
మహిళలపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. ముగ్గురు మహిళలను లారీ ఢీకొట్టింది. ఓ మహిళ మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు పక్కన నడుచుకుంటూ…
Read More » -
మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు కన్నుమూత
తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్ర గురించి ప్రస్తావన వస్తే నాదెండ్ల భాస్కరరావు పేరు కచ్చితంగా వినిపిస్తుంది. ముఖ్యంగా 1984లో జరిగిన రాజకీయ పరిణామాలు సంచలనం సృష్టించాయి. అప్పటి…
Read More » -
కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రోటోకాల్ రగడ
కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. ఎన్యుమరేటర్లకు మొబైల్స్ పంపిణీ కార్యక్రమంలో ఘర్షణ చెలరేగింది. దీంతో పిఠాపురం పడా కార్యాలయంలో ఉద్రిక్తత తలెత్తింది. సీఎం ఫోటో…
Read More » -
మాజీ మంత్రి రోజా కూతురు అరుదైన ఘనత
మాజీ మంత్రి రోజా కూతురు అన్షు మాలిక అరుదైన ఘనత సాధించారు. అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ అందించే ప్రతిష్ఠాత్మక హెర్మన్ బి వెల్స్ అవార్డు-2026 గెలుచుకున్నట్లు రోజా…
Read More » -
గుంటూరు కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు దీక్ష
గుంటూరు కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు దీక్షకు దిగారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకపోవడంపై నిరసన తెలుపుతూ.. ఒక్కరోజు నిరాహార…
Read More » -
విజయవాడ ఉగ్ర లింకుల కేసులో కొత్తకోణం
విజయవాడ ఉగ్ర లింకుల కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. నిందితుల కామన్ పాయింట్ ను పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ గేమ్ ద్వారా నిందితులు ఒకరికొకరు పరిచయమయ్యారు. ఫ్రీ…
Read More »