ఆంధ్ర ప్రదేశ్
-
నేడు ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ!
ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. కేబినెట్ భేటీలో రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించే అవకాశం ఉంది. సీఆర్డీయే ప్రతిపాదనలతో…
Read More » -
ఏపీ, తెలంగాణలో ఏకకాలంలో 15 చోట్ల తనిఖీలు
తెలుగు రాష్ట్రాల్లో ఈడీ అధికారులు మరోసారి సోదాలు చేపట్టారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఏకకాలంలో దాదాపు 15 చోట్ల ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి…
Read More » -
ఆగస్టు 1న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్పోర్టు ప్రారంభం
విజయనగరం జిల్లాలో ప్రతిష్టాత్మక భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్పోర్టు ప్రారంభానికి సర్వం సిద్ధమవుతోంది. ఆగస్టు 1న జరగనున్న ప్రారంభ కార్యక్రమానికి అబ్జర్వర్గా వచ్చిన మంత్రి దేవినేని…
Read More » -
గుంటూరులో మహిళపై దాడి ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై ఎలాంటి…
Read More » -
ఏపీలో కరోనా కలకలం
ఏపీలో మరోసారి కరోనా కలకలం రేపుతోంది. జూన్ 26 నుంచి ఇప్పటివరకు 67 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, అందులో 12 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది.…
Read More » -
మాజీ మంత్రి అంబటి రాంబాబు పై కేసు నమోదు
మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదైంది. ముద్రగడ అంత్యక్రియల సమయంలో గార్డ్ ఆఫ్ హానర్ సందర్భంగా పోలీసులను తోశారనే ఆరోపణలతో కిర్లంపూడి పీఎస్లో అంబటి రాంబాబుపై…
Read More » -
నేడు ఏపీ క్యాబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం !
ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. కేబినెట్ భేటీకి ఐదుగురు మంత్రులు గైర్హాజరయ్యారు. అనారోగ్యంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముంబై వెళ్లారు. సౌత్ కొరియా పర్యటనలో మంత్రి…
Read More » -
ముంబైలో పవన్ కళ్యాణ్కు సర్జరీ
ఇవాళ ముంబైకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. కోకిలాబెన్ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకోనున్నారు. కొంతకాలంగా భుజాల కండరాల నొప్పితో పవన్ బాధపడుతున్నారు. గత నెలలో…
Read More » -
సాయికృష్ణ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు
సాయికృష్ణ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. సీసీ ఫుటేజ్ కోసం సిట్ ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేసింది. ఘటనకు ముందు రికార్డయిన సీసీ ఫుటేజ్ మాయమైంది. ఫుటేజ్ను రికవరీ చేసేందుకు…
Read More » -
తిరుమలలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం
తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా మలయప్పస్వామి వారికి అలంకరించే స్వర్ణ కవచాలను తొలగించి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక స్నపన తిరుమంజనం…
Read More »