ఆంధ్ర ప్రదేశ్
-
మహిళలపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. ముగ్గురు మహిళలను లారీ ఢీకొట్టింది. ఓ మహిళ మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు పక్కన నడుచుకుంటూ…
Read More » -
మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు కన్నుమూత
తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్ర గురించి ప్రస్తావన వస్తే నాదెండ్ల భాస్కరరావు పేరు కచ్చితంగా వినిపిస్తుంది. ముఖ్యంగా 1984లో జరిగిన రాజకీయ పరిణామాలు సంచలనం సృష్టించాయి. అప్పటి…
Read More » -
కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రోటోకాల్ రగడ
కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. ఎన్యుమరేటర్లకు మొబైల్స్ పంపిణీ కార్యక్రమంలో ఘర్షణ చెలరేగింది. దీంతో పిఠాపురం పడా కార్యాలయంలో ఉద్రిక్తత తలెత్తింది. సీఎం ఫోటో…
Read More » -
మాజీ మంత్రి రోజా కూతురు అరుదైన ఘనత
మాజీ మంత్రి రోజా కూతురు అన్షు మాలిక అరుదైన ఘనత సాధించారు. అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీ అందించే ప్రతిష్ఠాత్మక హెర్మన్ బి వెల్స్ అవార్డు-2026 గెలుచుకున్నట్లు రోజా…
Read More » -
గుంటూరు కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు దీక్ష
గుంటూరు కలెక్టరేట్ ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు దీక్షకు దిగారు. తన ఇంటిపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయకపోవడంపై నిరసన తెలుపుతూ.. ఒక్కరోజు నిరాహార…
Read More » -
విజయవాడ ఉగ్ర లింకుల కేసులో కొత్తకోణం
విజయవాడ ఉగ్ర లింకుల కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. నిందితుల కామన్ పాయింట్ ను పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ గేమ్ ద్వారా నిందితులు ఒకరికొకరు పరిచయమయ్యారు. ఫ్రీ…
Read More » -
ఇరాన్ విద్యార్థినులకు ఏపీ ప్రభుత్వం మానవతా సాయం
మానవత్వానికి ఎల్లలు లేవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి నిరూపించింది. యుద్ధం కారణంగా స్వదేశం వెళ్లలేక, ఇక్కడ ఉండటానికి ఆర్థిక వనరులు లేక విశాఖపట్నంలో ఇబ్బంది పడుతున్న ఇద్దరు…
Read More » -
విశాఖలో ప్రైవేటు బస్సు దగ్ధం
విశాఖపట్నం గాజువాక ఆటోనగర్ లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతి అయింది. హఠాత్తుగా మినీ బస్సులో నుంచి మంటలు చెల రేగడం తో డ్రైవర్ వాహనాన్ని…
Read More » -
పార్లమెంట్లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు
పార్లమెంట్లో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్ట సవరణ బిల్లు కేంద్రం ప్రవేశపెట్టింది. లోక్సభలో అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించడానికి ఈ బిల్లును తీసుకువచ్చారు. కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద…
Read More » -
Tirupati: రీల్స్ చేస్తూ.. 5వ అంతస్తు నుంచి కింద పడి బాలిక మృతి
Tirupati: తిరుపతిలో విషాదం చోటు చేసుకుంది. రీల్స్ చేస్తూ 13 ఏళ్ల బాలిక మృతి చెందింది. అలిపిరి పీఎస్ పరిధి రాజారెడ్డినగర్లో ఘటన జరిగింది. ఐదవ అంతస్తు…
Read More »