ఆంధ్ర ప్రదేశ్
-
Vidadala Rajini: ఏపీ అప్పులపై విడదల రజిని ట్వీట్..
Vidadala Rajini: ఆంధ్రప్రదేశ్లో ఆఫ్-బడ్జెట్ అప్పులు లేవని ప్రభుత్వం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు తెలిపితే, 2025 మార్చి 31 నాటికి రూ.27,241.99 కోట్ల బాధ్యతలు ఉన్నాయని…
Read More » -
అయ్యన్నపాత్రుడుని మర్యాదపూర్వకంగా కలిసిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ని స్పీకర్ చాంబర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన శాఖ…
Read More » -
కాంగ్రెస్, వైసిపి ప్రభుత్వ హయంలోనే భయపడలేదు”_ టీడీపీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్ ధూళిపాళ్ళ
Dhulipalla Narendra: పవన్ కళ్యాణ్ కాళ్ళ మీద కుటుంబ సమేతంగా పడ్డ బియ్యం దొంగ నీతులు చలోక్తులు చెప్పటం హాస్యాస్పదం ఊసరవెల్లిల ఉడత ఊపులకు భయపడేవాడు లేడు.…
Read More » -
పుట్టిన శిశువును చెత్తకుప్పలో పడేసిన కసాయి తల్లి
కన్నప్రేమ కరువైంది మానవత్వం మంటగలిసింది. అప్పుడే పుట్టిన శిశువు అని కూడా చూడకుండా ఆ కన్నతల్లి అమానుషంగా ప్రవర్తించింది.శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం నడింపల్లి గ్రామంలో…
Read More » -
Pawan Kalyan: నెయ్యిలో అసలు నెయ్యే లేదు
Pawan Kalyan: గత ప్రభుత్వం తిరుమల లడ్డూ కల్తీకి పాల్పడిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఏపీ శాసనసభలో తిరుమల లడ్డూపై చర్చ సందర్భంగా…
Read More » -
తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
తిరుమల లడ్డూ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఏకసభ్య కమిటీ దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఏకసభ్య కమిషన్ను సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్…
Read More » -
ప్రియుడి వేధింపులకు ప్రియురాలు బలి
గుంటూరు జిల్లా పోలకంపాడులో దారుణం జరిగింది. ప్రియుడి వేధింపులకు ప్రియురాలు బలైంది. నమ్మినవాడు నట్టేట ముంచడంతో యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొంతకాలంగా ప్రేమించుకుంటున్న ఇద్దరు.. మనస్పర్థలతో…
Read More » -
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్కు స్వల్ప ప్రమాదం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్కు స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నంలోని సిరిపురం నుండి పెద్ద వాల్తేరు వైపు వెళ్తుండగా, త్రీ టౌన్ పోలీస్…
Read More » -
అన్నమయ్య జిల్లాలో దారుణం.. నిన్న అదృశ్యమైన ఏడేళ్ల బాలిక హత్య
అన్నమయ్య జిల్లాలో దారుణం జరిగింది. నిన్న అదృశ్యమైన ఏడేళ్ల బాలిక హత్యకు గురైంది. బాలికను హత్యచేసి డ్రమ్ములో పెట్టాడు నిందితుడు. మదనపల్లిలోని నీరుగట్టువారిపల్లిలో ఘటన జరిగింది.
Read More » -
అమరావతిలో బిల్గేట్స్ బృందం
అమరావతిలో బిల్గేట్స్ బృందం పర్యటిస్తోంది. గన్నవరం ఎయిర్పోర్ట్లో బిల్గేట్స్కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. మంత్రులు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, అనిత.. ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో ఏపీ…
Read More »