ఆంధ్ర ప్రదేశ్
-
దారుణం.. ప్రియురాలిని ముక్కలుగా చేసి ఫ్రిజ్లో పెట్టిన నేవీ ఉద్యోగి
విజయనగరం జిల్లా రాజాం ప్రాంతానికి చెందిన చింతాడ రవీంద్ర నేవీలో టెక్నీషియన్గా పని చేస్తున్నాడు. గాజువాక, ఎల్వీ నగర్లోని కీర్తి ఎన్క్లేవ్ అపార్ట్మెంట్లో భార్యతో కలిసి ఉంటున్నాడు.…
Read More » -
ఇవాళ ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
ఇవాళ ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. అమరావతికి చట్టబద్ధత కోసం స్పెషల్ సెషన్ ఏర్పాటు చేశారు. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు.. తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అమరావతి చట్టబద్ధతపై…
Read More » -
మార్కాపురం ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి
మార్కాపురం ప్రమాద ఘటనపై ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడ్డవారికి 50…
Read More » -
మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది సజీవ దహనం
Markapuram: ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున ప్రైవేట్ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో 13 మంది ప్రయాణికులు సజీవ…
Read More » -
Chandrababu: భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించిన సీఎం చంద్రబాబు
Chandrababu: వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలసి అల్పాహారం ఆరగించారు. శ్రీవారి భక్తులకు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశారు. ఉదయం 10 గంటలకు…
Read More » -
జైలు నుంచి విడుదలైన వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి
వైసీపీ నేత మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి .. నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. జంట హత్యల కేసులో పిన్నెల్లి…
Read More » -
ఏపీలో నేటి నుంచి టెన్త్ పరీక్షలు
నేటి నుంచి ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరగనున్నాయి. ప్రతిరోజూ ఉదయం 9.30…
Read More » -
ఏపీ కేబినెట్కు ఆరుగురు మంత్రుల గైర్హాజరు
ఏపీ కేబినెట్కు ఆరుగురు మంత్రులు గైర్హాజరయ్యారు. రేపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కేబినెట్ భేటీకి రాలేకపోయ్యారు. అనారోగ్యం కారణంతో హోమ్…
Read More » -
Supreme Court: జంతు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరు నిపుణులా
Supreme Court: తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. లడ్డులో జంతువు కొవ్వు కలిసిందని చెప్పడానికి మీరేమైనా నిపుణులా అని వ్యాఖ్యానించింది. ఇప్పటికే…
Read More » -
కాకినాడ జిల్లాలో పెద్దపులి కలకలం
కాకినాడ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. ఏలేరు జలాశయం పరివాహక ప్రాంతంలోనే పెద్ద పులి సంచరిస్తోంది. పోలవరం, కాకినాడ జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో పులి జాడలను…
Read More »