-
News
అషు రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ
ఎన్ఆర్ఐను మోసం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అషు రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్ఆర్ఐ నుంచి…
Read More » -
News
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ త్రిష
తిరుమల శ్రీవారిని హీరోయిన్ త్రిష దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమల వచ్చిన ఆమె, ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని…
Read More » -
జాతియం
5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభం
5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు స్టార్టయ్యింది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్టారు. తర్వాత ఈవీఎం…
Read More » -
తెలంగాణ
ఫార్మా ల్యాబ్లో పేలిన రియాక్టర్.. 9 మందికి గాయాలు
నల్గొండ జిల్లాలో ప్రమాదం జరిగింది. నోష్ ఫార్మా ల్యాబ్లో రియాక్టర్ పేలింది. ప్రమాదంలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
పోలవరంపై నేడు జలశక్తిశాఖ కీలక సమావేశం
పోలవరంపై నేడు జలశక్తిశాఖ కీలక సమావేశం జరగనుంది. ఇటీవల పోలవరం ప్రాజెక్టు, ముంపు ప్రాంతాల్లో జలశక్తిశాఖ కార్యదర్శి కాంతారావు పర్యటించారు. ప్రాజెక్టు పనులు, ముంపు ప్రాంతాల్లో పునరావాస…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏపీ ప్రభుత్వానికి చేరిన తిరుమల లడ్డూ నివేదిక
తిరుమల లడ్డూ నివేదిక ఏపీ ప్రభుత్వానికి చేరింది. ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించింది. అప్పటి టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ తీరును కమిషన్ తప్పుపట్టింది. తిరుమల…
Read More » -
జాతియం
బెంగళూరులో వర్ష బీభత్సం..8 మంది మృతి
బెంగళూరులో గాలివాన బీభత్సం సృష్టించింది. నగరంలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు, హోర్డింగులు కూలిపోయాయి. బౌరింగ్ ఆసుపత్రి ప్రహరీ గోడ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏసీ బోగీలోకి పిలిచి వివాహితపై అత్యాచారం
విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పల్నాడు జిల్లా రెంటచింతలకు చెందిన దంపతులు.. విశాఖ…
Read More » -
తెలంగాణ
కవిత టీఆర్ఎస్ పార్టీకి ఈసీ గ్రీన్ సిగ్నల్
కవిత టీఆర్ఎస్ పార్టీకి ఆమోదం సీఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రక్షణ సేన పేరుకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు కవిత నివాసంలో అధికారులు లేఖ…
Read More » -
తెలంగాణ
ప్రజల గడప వద్దకే పరిపాలన – సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ప్రజల సమస్యలను వారి గడప వద్దనే పరిష్కరించడం ప్రభుత్వ లక్ష్యమని, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల…
Read More »