-
జాతియం
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న సస్పెన్స్
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. న్యాయ సలహా తర్వాత నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ తెలిపారు. కొద్దిసేపటి క్రితం గవర్నర్ను టీవీకే చీఫ్ విజయ్ కలిశారు. ప్రభుత్వ…
Read More » -
జాతియం
Posani Krishna Murali: విజయ్ది పాకులాడే మనస్తత్వం కాదు
తమిళనాడు తాజాగా రాజకీయ పరిణామాలపై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి స్పందించారు. ఈ సందర్బంగా పోసాని మాట్లాడుతూ..‘దళపతి విజయ్ నాకు 1996 నుంచి నాకు తెలుసు.…
Read More » -
జాతియం
డీఎంకే అధినేత స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
డీఎంకే అధినేత స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనివ్వండని స్టాలిన్ తెలిపారు. టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉందని… కొత్త ప్రభుత్వ ఏర్పాటును…
Read More » -
సినిమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బండ్ల గణేష్
సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో బండ్ల గణేష్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో…
Read More » -
తెలంగాణ
విద్యుత్ కొనుగోళ్లపై సీబీఐ ఎంక్వైరీ.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ కొనుగోళ్లపై సీబీఐ ఎంక్వైరీ జరపాలని నిర్ణయించింది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు యాదాద్రి , భద్రాద్రి ప్రాజెక్టుల్లో అక్రమాలపై…
Read More » -
జాతియం
తమిళనాడులో రిసార్ట్ రాజకీయాలు
తమిళనాడులో రిసార్ట్ రాజకీయాలు మొదలయ్యాయి. మహాబలిపురంలోని రిసార్ట్కు టీవీకే ఎమ్మెల్యేలను తరలిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆలస్యం అవుతుండటంతో విజయ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మహాబలిపురంలో పూంజేరు…
Read More » -
News
అషు రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ
ఎన్ఆర్ఐను మోసం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అషు రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్ఆర్ఐ నుంచి…
Read More » -
News
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ త్రిష
తిరుమల శ్రీవారిని హీరోయిన్ త్రిష దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమల వచ్చిన ఆమె, ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని…
Read More » -
జాతియం
5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభం
5 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరిలో ఓట్ల లెక్కింపు స్టార్టయ్యింది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్టారు. తర్వాత ఈవీఎం…
Read More » -
తెలంగాణ
ఫార్మా ల్యాబ్లో పేలిన రియాక్టర్.. 9 మందికి గాయాలు
నల్గొండ జిల్లాలో ప్రమాదం జరిగింది. నోష్ ఫార్మా ల్యాబ్లో రియాక్టర్ పేలింది. ప్రమాదంలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.…
Read More »