News
-
రెండో రోజు సింగపూర్లో సీఎం చంద్రబాబు పర్యటన
సింగపూర్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన రెండో రోజుకు చేరుకుంది. రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యంగా సాగుతున్న ఈ పర్యటనలో సీఎం బిజీబిజీగా గడుపుతున్నారు. ముఖ్యంగా ఏపీలో…
Read More » -
కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ కీలక ప్రకటన
ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం ప్రజల అభిప్రాయాన్ని కోరారు. ఈ మేరకు…
Read More » -
నేడు రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల
నేడు రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానుంది. రాజ్యసభలో ఖాళీ కానున్న 24 స్థానాల భర్తీ కోసం ఎన్నికల సంఘం నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. మొత్తం…
Read More » -
రాహుల్ తో షర్మిల భేటీ, రాజ్యసభ సీటు పై కీలక నిర్ణయం
ఢిల్లీలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల పర్యటిస్తున్నారు. రాహుల్ గాంధీతో వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. కర్నాటక నుంచి రాజ్యసభ సీటు కోరుతున్నారు షర్మిల. YSRTP…
Read More » -
హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన జూనియర్ ఎన్టీఆర్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారకరామారావు జయంతి వేడుకలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్ హుస్సేన్ సాగర్ తీరాన ఉన్న…
Read More » -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శేఖర్ మాస్టర్ ఫ్యామిలీ..!
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ ఉదయం వీఐపీ విరామ…
Read More » -
కులగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
దేశంలో కులగణన ప్రక్రియకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనగణనలో కులాల లెక్కింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం…
Read More » -
వీధికుక్కల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
వీధికుక్కల అంశంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. గత ఏడాది నవంబర్ నాటి ఉత్తర్వుల్లో ఎలాంటి మార్పు లేదని సుప్రీంకోర్టు తెలిపింది. పాత ఆదేశాలే కొనసాగుతాయని వెల్లడించింది.…
Read More » -
జూన్ 21న నీట్ యూజీ రీ ఎగ్జామ్
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ యూజీ పరీక్షపై కీలక నిర్ణయం తీసుకుంది ఎన్టీఏ.పేపర్ లీక్ ఆరోపణల నేపథ్యంలో ఈనెల 3న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను రద్దు…
Read More » -
TVK ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి హైకోర్టు షాక్
తిరుపత్తూరు టీవీకే ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతికి మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. రేపటి బలపరీక్షలో పాల్గొనకూడదని ఆదేశించింది. ఒక్క ఓటు తేడాతో శ్రీనివాస సేతుపతి గెలిచారు. అయితే…
Read More »