తెలంగాణ
-
హైదరాబాద్ నగరంలో ఒక్కసారిగా మారిన వాతావరణం.. దంచికొడుతున్న భారీ వర్షం!
హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్ పరిసర ప్రాంతాల్లో వాన పడుతుండగా..…
Read More » -
నేడు, రేపు పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి
నేడు, రేపు పాలమూరులో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులపై క్షేత్రస్థాయి సమీక్ష జరపనున్నారు. రెండు హెలికాప్టర్లతో ఏరియల్ సర్వేలు నిర్వహించనున్నారు. సోమశిలలో నేడు సీఎం…
Read More » -
నేటితో ముగియనున్న సరస్వతి అంత్య పుష్కరాలు
సరస్వతి అంత్య పుష్కరాలు నేటితో ముగియనున్న నేపథ్యంలో కాళేశ్వరం త్రివేణి సంగమం భక్తులతో కిటకిటలాడుతోంది. పుష్కరాల చివరి రోజున పుణ్యస్నానాలు ఆచరించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని…
Read More » -
తెలంగాణలో అకాల వర్షం బీభత్సం.. కళ్లముందే నీటిపాలైన రైతన్న కష్టం
తెలంగాణ రైతాంగాన్ని అకాల వర్షం అగాధంలోకి నెట్టింది. రాత్రికి రాత్రే ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో విరుచుకుపడిన వానదేవుడు.. అన్నదాతల కడుపు కొట్టాడు. రాష్ట్రంలోని సిద్దిపేట, మెదక్, రాజన్న…
Read More » -
రైతు గోస-బీజేపీ భరోసా పేరుతో యాత్ర
రైతు సమస్యలపై బీజేపీ పోరుబాట పట్టింది. రైతు గోస-బీజేపీ భరోసా పేరుతో యాత్ర చేపట్టింది. మూడు రోజుల పాటు యాత్ర సాగనుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ…
Read More » -
భానుడి భగభగలు..అగ్ని గుండంలా తెలంగాణ
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. భానుడి భగభగలతో రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. పలు జిల్లాల్లో హీట్వేవ్ తీవ్రరూపం దాల్చడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ…
Read More » -
మాసబ్ట్యాంక్లో న్యాయవాదిని కారుతో ఢీకొట్టి దారుణ హత్య..
హైదరాబాద్లో లాయర్ ఖాజా మొయినుద్దీన్ దారుణ హత్యకు గురయ్యాడు. మాసబ్ ట్యాంక్లో మొయినుద్దీన్ ఇంటి నుంచి బయటకు రాగానే దుండగులు కారుతో ఢీకొట్టారు. తీవ్ర గాయాలపాలైన మొయినుద్దీన్..…
Read More » -
Revanth Reddy: బండి భగీరథ్ను పోలీసులు నడిరోడ్డుపైనే అరెస్ట్ చేశారు
Revanth Reddy: పోక్సో కేసులో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. బండి భగీరథ్ను బండి సంజయ్ పోలీసులకు అప్పగించలేదని..…
Read More » -
పెట్రోల్, డీజిల్ పెంపుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆగ్రహం
పెట్రోల్, డీజిల్ పెంపుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వ నిర్ణయం సమర్థనీయం కాదన్నారు. ధరల పెంపుతో సామాన్యులపై భారం పడుతోందన్నారు. నిత్యావసరాల…
Read More » -
సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రిని పరిశీలించిన కేటీఆర్
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందాలనే సంకల్పంతోనే మాజీ సీఎం కేసీఆర్ టిమ్స్ ఆసుపత్రులు ప్రారంభించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సనత్నగర్ టిమ్స్ని ఆయన…
Read More »