తెలంగాణ
-
రైతు గోస-బీజేపీ భరోసా పేరుతో యాత్ర
రైతు సమస్యలపై బీజేపీ పోరుబాట పట్టింది. రైతు గోస-బీజేపీ భరోసా పేరుతో యాత్ర చేపట్టింది. మూడు రోజుల పాటు యాత్ర సాగనుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ…
Read More » -
భానుడి భగభగలు..అగ్ని గుండంలా తెలంగాణ
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. భానుడి భగభగలతో రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. పలు జిల్లాల్లో హీట్వేవ్ తీవ్రరూపం దాల్చడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ…
Read More » -
మాసబ్ట్యాంక్లో న్యాయవాదిని కారుతో ఢీకొట్టి దారుణ హత్య..
హైదరాబాద్లో లాయర్ ఖాజా మొయినుద్దీన్ దారుణ హత్యకు గురయ్యాడు. మాసబ్ ట్యాంక్లో మొయినుద్దీన్ ఇంటి నుంచి బయటకు రాగానే దుండగులు కారుతో ఢీకొట్టారు. తీవ్ర గాయాలపాలైన మొయినుద్దీన్..…
Read More » -
Revanth Reddy: బండి భగీరథ్ను పోలీసులు నడిరోడ్డుపైనే అరెస్ట్ చేశారు
Revanth Reddy: పోక్సో కేసులో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. బండి భగీరథ్ను బండి సంజయ్ పోలీసులకు అప్పగించలేదని..…
Read More » -
పెట్రోల్, డీజిల్ పెంపుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆగ్రహం
పెట్రోల్, డీజిల్ పెంపుపై తెలంగాణ సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వ నిర్ణయం సమర్థనీయం కాదన్నారు. ధరల పెంపుతో సామాన్యులపై భారం పడుతోందన్నారు. నిత్యావసరాల…
Read More » -
సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రిని పరిశీలించిన కేటీఆర్
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందాలనే సంకల్పంతోనే మాజీ సీఎం కేసీఆర్ టిమ్స్ ఆసుపత్రులు ప్రారంభించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సనత్నగర్ టిమ్స్ని ఆయన…
Read More » -
కలెక్టర్లతో సీఎం రేవంత్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్
కలెక్టర్లతో సీఎం రేవంత్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొక్కజొన్న కొనుగోళ్లు, వరి ధాన్యం సేకరణపై చర్చించారు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని…
Read More » -
రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ నేతల సమావేశం
రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ నేతలు సమావేశం కానున్నారు. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ఎర్రవెల్లి నివాసంలో భేటీ జరగనుంది. సమావేశంలో ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు…
Read More » -
రేపు తెలంగాణకు ప్రధాని మోడీ
విజయ్కు వీసీకే మద్దతుపై సస్పెన్స్ వీడలేదు. వీసీకే తన నిర్ణయాన్ని సాయంత్రానికి వాయిదా వేసింది. విజయ్కు మద్దతిస్తారా లేదా అనే అంశంపై సాయంత్రం 4 గంటలకు వీసీకే…
Read More » -
బీఆర్ఎస్ నాయకురాలు పావని గౌడ్ ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడి
మహిళల ఇంటిపై దాడులు చేయమని శ్రీరాముడు చెప్పాడా, ఏ దేవుడు చెప్పాడని బిఆర్ఎస్ రాష్ట్ర మహిళా నాయకురాలు పావని గౌడ్ అన్నారు.కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి…
Read More »