-
ఆంధ్ర ప్రదేశ్
మంత్రి కందుల దుర్గేష్పై డిప్యూటీ సీఎం పవన్ సీరియస్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో పర్యావరణ పరిరక్షణపై నిబద్ధతను చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా గోదావరి నది కాలుష్యాన్ని పరిశీలించిన ఆయన..…
Read More » -
News
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శేఖర్ మాస్టర్ ఫ్యామిలీ..!
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ ఉదయం వీఐపీ విరామ…
Read More » -
జాతియం
Petrol Diesel Prices Hike: మళ్లీ భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
Petrol Diesel Prices Hike: దేశవ్యాప్తంగా మరోసారి ఇంధన ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 2 రూపాయల 84 పైసలు, డీజిల్పై 2 రూపాయల 86 పైసలు…
Read More » -
తెలంగాణ
రైతు గోస-బీజేపీ భరోసా పేరుతో యాత్ర
రైతు సమస్యలపై బీజేపీ పోరుబాట పట్టింది. రైతు గోస-బీజేపీ భరోసా పేరుతో యాత్ర చేపట్టింది. మూడు రోజుల పాటు యాత్ర సాగనుంది. ధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఎంపీ కేశినేని చిన్ని భార్యకు ఈడీ సమన్లు
ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ దూకుడు పెంచింది. ఎంపీ కేశినేని శివనాథ్ భార్య జానకి లక్ష్మికి ఈడీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈనెల 27న…
Read More » -
తెలంగాణ
భానుడి భగభగలు..అగ్ని గుండంలా తెలంగాణ
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. భానుడి భగభగలతో రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. పలు జిల్లాల్లో హీట్వేవ్ తీవ్రరూపం దాల్చడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ…
Read More » -
తెలంగాణ
మాసబ్ట్యాంక్లో న్యాయవాదిని కారుతో ఢీకొట్టి దారుణ హత్య..
హైదరాబాద్లో లాయర్ ఖాజా మొయినుద్దీన్ దారుణ హత్యకు గురయ్యాడు. మాసబ్ ట్యాంక్లో మొయినుద్దీన్ ఇంటి నుంచి బయటకు రాగానే దుండగులు కారుతో ఢీకొట్టారు. తీవ్ర గాయాలపాలైన మొయినుద్దీన్..…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో రూ.1,990 కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. రాష్ట్రంలోని నాలుగు కీలక పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. మొత్తం 1,990 కోట్ల విలువైన ఈ…
Read More » -
జాతియం
వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా పనిచేయాలని మోడీ సూచన
దేశ అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక దిశానిర్దేశం చేశారు. వికసిత్ భారత్ 2047 విజన్ను సాధించేందుకు ప్రతి శాఖ వేగంగా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
YS Jagan: చంద్రబాబువి హత్యా రాజకీయాలు
YS Jagan: ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు హత్యా, అవినీతి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరివి హత్యా రాజకీయాలని చంద్రబాబును ప్రశ్నించారు.…
Read More »