Tirumala
-
ఆంధ్ర ప్రదేశ్
తిరుమలలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం
తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా మలయప్పస్వామి వారికి అలంకరించే స్వర్ణ కవచాలను తొలగించి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక స్నపన తిరుమంజనం…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల దర్శనం పేరుతో లక్షల రూపాయల మోసం
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం పేరుతో భక్తులను టార్గెట్ చేస్తూ వరుస మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్కు చెందిన 74 ఏళ్ల జైపాల్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల వేంకటేశ్వరుడి క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. వేసవి సెలవులు ముగుస్తుండటంతో ఎటు చూసినా భక్తులు కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నారు. కొండపైకి భక్తులు పోటెత్తడంతో.. ఏడుకొండలవాడి…
Read More » -
సినిమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బండ్ల గణేష్
సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో బండ్ల గణేష్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో…
Read More » -
News
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ త్రిష
తిరుమల శ్రీవారిని హీరోయిన్ త్రిష దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమల వచ్చిన ఆమె, ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని…
Read More » -
సినిమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాకాస చిత్ర బృందం
Tirumala: రాకాస చిత్ర బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో రాకాస చిత్ర నిర్మాత నిహారిక కొణిదల, నటుడు సంగీత్ శోభన్, నటి నయన్…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించిన సీఎం చంద్రబాబు
Chandrababu: వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలసి అల్పాహారం ఆరగించారు. శ్రీవారి భక్తులకు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశారు. ఉదయం 10 గంటలకు…
Read More » -
సినిమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డెకాయిట్ సినిమా బృందం
తిరుమల శ్రీవారిని డెకాయిట్ సినిమా బృందం దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు అడివి శేష్, నటి మృణాల్ ఠాకూర్ స్వామివారి సేవలో పాల్గొన్నారు.…
Read More » -
సినిమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, అనగనగా ఒక రాజు చిత్ర బృందం,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారి సేవలో చాగంటి కోటేశ్వరరావు
ఉత్తరాయణ పుణ్యకాలంలో శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ప్రముఖ ప్రవచనకర్త, ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారుడు బ్రహ్మాశ్రీ చాగంటి కోటిశ్వరరావు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు…
Read More »