Tirumala
-
సినిమా
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తనికెళ్ల భరణి
Tirumala: తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు తనికెళ్ల భరణి దర్శించుకున్నారు. ఉదయం విఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారి సేవలో ఇస్రో చైర్మన్ నారాయణన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పీఎస్ఎల్వీ-సీ62 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని ఇస్రో ఛైర్మన్ డా.వి. నారాయణన్ తిరుమ శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ నెల…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి అనిత
తిరుమల శ్రీవారిని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు హోంమంత్రి. స్వామివారి దర్శనానికి వచ్చిన ఆమెకు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో నేటితో ముగియనున్న వైకుంఠద్వార దర్శనాలు
Tirumala: శ్రీవారి ఆలయంలో వైకుంఠద్వార దర్శనాలు నేటితో చివరి రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో నేటి అర్థరాత్రి వైకుంఠ ద్వారాలను మూసివేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. గత 9…
Read More » -
సినిమా
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్
Tirumala: సినీ నటీమణులు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవాణి ఆఫ్లైన్ టిక్కెట్లకు బ్రేక్
Tirumala: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన దివ్యదామం తిరుమల పుణ్యక్షేత్రం. స్వామి వారి దర్శనార్థం ఆంధ్ర నుండే కాదు దేశ విదేశాల నుంచి కూడా భక్తులు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనాలు
Tirumala: తిరుమలలో శ్రీవారి వైకుంఠద్వార దర్శనాలు కొనసాగుతున్న భక్తుల రద్దీ. 31 కంపార్టమెంట్లు,9 షెడ్లు పూర్తిగా నిండి శిలాతోరణం వరకు క్యూలైన్లో బారులు తీరున్న భక్తులు శ్రీవారి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అంబటి రాంబాబు
Tirumala: తిరుమల శ్రీ వారిని మాజీ మంత్రి అంబటి రాంబాబు దర్శించుకున్నారు. శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారిని దర్శించుకుని, వైకుంఠ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: టోకెన్లు లేని సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం
Tirumala: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. టోకెన్స్ లేని సామాన్య భక్తులకు కూడా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తోంది టీటీడీ. స్వామివారి దర్శనానికి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Tirumala: రికార్డు సృష్టించిన శ్రీవారి లడ్డూ విక్రయాలు
Tirumala: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదాన్ని పవిత్రంగా భావిస్తుంటారు. తిరుమల వెళ్లేవారు. వారితో పాటు బంధువులు, స్నేహితులకు కూడా లడ్డూలను తీసుకెళ్లారు.…
Read More »