తెలంగాణ
Eatala Rajendar: కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ పార్టీ

Eatala Rajendar: కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ పార్టీ అని ఆయన విమర్శించారు. ఏడాది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పతనం స్థితికి వచ్చిందన్నారు. ప్రజల హృదయాల్లో బీఆర్ఎస్కు చోటు లేదన్నారు. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చిన బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.