తెలంగాణ

రేపు సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్

రేపు సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. డీలిమిటేషన్, మహిళా బిల్లు‎పై ఇండి కూటమి నేతలతో భేటీ కానున్నారు. దేశవ్యాప్తంగా హైబ్రిడ్ మోడల్‎ను ప్రచారం చేయనున్నారు. జనాభాకు 50 శాతం, GSDPకి శాతం తీసుకుని డీలిమిటేషన్‎ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button