-
తెలంగాణ
హైదరాబాద్ లో పెట్రోల్ కొరత.. బంకుల వద్ద బారులుతీరిన వాహనదారులు
హైదరాబాద్లో పెట్రో కొరత సెగలు రేపుతోంది. ఇంధన నిల్వలపై వస్తున్న వదంతులు.. నగరవాసులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత లేదని పౌర సరఫరాల శాఖ స్పష్టమైన…
Read More » -
తెలంగాణ
KTR: నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా మన బీఆర్ఎస్ జెండా
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేలా భావోద్వేగపూరితమైన ట్వీట్ చేశారు. నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా…
Read More » -
తెలంగాణ
నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
బీఆర్ఎస్ శ్రేణుల్లో గులాబీ జోష్ కనిపిస్తోంది. సరిగ్గా 25 ఏళ్ల క్రితం, ఇదే రోజున తెలంగాణ అస్తిత్వమే లక్ష్యంగా జలదృశ్యం వేదికగా ఆవిర్భవించిన గులాబీ జెండా, నేడు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
మహిళలపైకి దూసుకెళ్లిన లారీ.. ఒకరు మృతి
అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో లారీ బీభత్సం సృష్టించింది. ముగ్గురు మహిళలను లారీ ఢీకొట్టింది. ఓ మహిళ మృతి చెందగా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు పక్కన నడుచుకుంటూ…
Read More » -
జాతియం
ఎన్నికల సంఘానికి టీవీకే అధినేత విజయ్ లేఖ
ఎన్నికల సంఘానికి టీవీకే అధినేత విజయ్ లేఖ రాశారు. పోలింగ్ సమయాన్ని 2 గంటలు పొడిగించాలని విజ్నప్తి చేశారు. ఓటింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకోలేకపోతున్నారని విజయ్ లేఖలో…
Read More » -
తెలంగాణ
రెండో రోజు కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె
రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. వికారాబాద్ జిల్లా తాండూర్లో టెంట్హౌస్ నిర్వహకులకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు టెంట్ సామాన్లు ఇవ్వొద్దన్నారు.…
Read More » -
తెలంగాణ
కాళేశ్వరం కమిషన్పై హైకోర్టు తీర్పు కాపీలో కీలక అంశాలు
కాళేశ్వరం కమిషన్పై హైకోర్టు తీర్పు కాపీలో కీలక అంశాలు వెలుగు చూశాయి. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని కోర్టు తీర్పులో వెల్లడించింది. జీవోఎంఎస్ నెంబర్ 6 ప్రకారం కమిషన్…
Read More » -
తెలంగాణ
Harish Rao : ఎవరు ఔనన్నా కాదన్నా.. కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం
Harish Rao: పీసీ ఘోష్ కమిషన్ విషయంలో హైకోర్టు తీర్పుపై మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అంతిమంగా ధర్మం జయిస్తుందని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు కన్నుమూత
తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్ర గురించి ప్రస్తావన వస్తే నాదెండ్ల భాస్కరరావు పేరు కచ్చితంగా వినిపిస్తుంది. ముఖ్యంగా 1984లో జరిగిన రాజకీయ పరిణామాలు సంచలనం సృష్టించాయి. అప్పటి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రోటోకాల్ రగడ
కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రోటోకాల్ రగడ రాజుకుంది. ఎన్యుమరేటర్లకు మొబైల్స్ పంపిణీ కార్యక్రమంలో ఘర్షణ చెలరేగింది. దీంతో పిఠాపురం పడా కార్యాలయంలో ఉద్రిక్తత తలెత్తింది. సీఎం ఫోటో…
Read More »