జాతియం
Amit Shah: పహల్గాంకి కేంద్ర హోం మంత్రి అమిత్ షా

Amit Shah: కాసేపట్లో పహల్గాంకి చేరుకోనున్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఘటనాస్థలాన్ని పరిశీలించాక తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు హోంమంత్రి. మరోవైపు మృతదేహాలు శ్రీనగర్కు తరలించారు. అక్కడికి చేరుకున్న అమిత్ షా టూరిస్టుల మృతదేహాలకు నివాళులు అర్పించారు. ఇక అంతకుముందు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను అమిత్ షా పరామర్శించారు.