తెలంగాణ
Ponguleti: భూ భారతి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తాం

Ponguleti: నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలో భూ భారతి అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. ధరణి వల్ల రైతులు నిద్రలేని రాత్రులు గడిపారని మంత్రి పొంగులేటి అన్నారు. భూ భారతి ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి భూ భారతి ఉపయోగపడుతుందన్నారు.