News
నార్త్ లండన్లో రైలు ప్రమాదం.. ఇద్దరు మృతి.. 90 మందికి పైగా గాయాలు

నార్త్ లండన్లో రైలు ప్రమాదం జరిగింది. బెడ్ఫోర్డ్ ప్రాంతంలో రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 90 మందికి పైగా గాయాలయ్యాయి. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను రెస్క్యూ సిబ్బంది రక్షించారు.



