ఆంధ్ర ప్రదేశ్
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో భక్తులు రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్లోని 22 కంపార్ట్మెంట్లో వేచి ఉన్న భక్తుల, వారికి 18 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారి దర్శించుకున్న 70,086 మంది భక్తులు. నిన్న తలనీలాలు సమర్పించిన 28,239 మంది భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.56 కోట్లు



