తెలంగాణ

Fire Accident: రంగారెడ్డిలోని మణికంఠ టింబర్ డిపోలో చెలరేగిన మంటలు

Fire Accident: రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మణికంఠ టింబర్ డిపోలో షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. 3 అగ్నిమాపక వాహనాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం సమయంలో దాదాపు 85 లక్షల విలువ చేసే స్టాక్ ఉందని తెలిపారు టింబర్ డిపో యాజమాని మణికంఠ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button