జాతియం
-
ఇవాళ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్
దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం నేడు ప్రకటించనుంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం, పుదుచ్చేరి…
Read More » -
దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. డొమెస్టిక్ సిలిండర్ ధర 60 రూపాయలు పెరిగింది. కమర్షియల్ సిలిండర్ ధర 115 రూపాయలు పెరిగింది. పెరిగిన ధరలు…
Read More » -
బిహార్ సీఎం పదవికి నితిష్ కుమార్ రాజీనామా
బిహార్ సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేశారు. రాజ్యసభకు వెళ్తున్నానని నితీష్ కుమార్ ట్వీట్ చేశారు. పార్లమెంట్కు ప్రాతినిథ్యం వహించాలనుకుంటున్నట్లు తెలిపారు. నితీష్ రాజీనామాపై సొంత పార్టీలో…
Read More » -
పశ్చిమాసియా యుద్ధంపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
మరోవైపు ఇజ్రాయెల్, అమెరికాకి మద్దతు ఇచ్చే దేశాల ప్రజలే టార్గెట్గా ఇరాన్ దాడులు చేస్తోంది. బహ్రెయిన్, అబుదాబి, దుబాయ్, షార్జా, ఖతార్, కువైట్లో ఉన్న ఇరానేతరుల నివాసాలే…
Read More » -
Earthquake: కోల్కతాలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో భూకంపం సంభవించింది. కోల్కతాతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బలమైన భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో జనం భయాందోళనలకు గురయ్యారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో…
Read More » -
PM Modi: ఉగ్రవాదానికి భారత్ పూర్తి వ్యతిరేకం
ఇజ్రాయెల్లో భారత ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆ దేశ పార్లమెంట్ను ఉద్దేశించి ప్రసంగిస్తూ..…
Read More » -
ఝార్ఖండ్లో కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి
Jharkhand: ఝార్ఖండ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోగిని తరలిస్తున్న ఎయిర్ అంబులెన్స్ కూలింది. కాలిన గాయాలతో విషమ పరిస్థితుల్లో ఉన్న రోగిని చికిత్స కోసం ఢిల్లీకి…
Read More » -
Modi: భారత్ ఏఐ కేంద్రంగా మారుతోంది
Modi: ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సు నిర్వహించారు. ఈ సమ్మిట్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఏఐపై తొలినాళ్లలో అనేక సందేహాలు వచ్చాయని.. నిప్పురవ్వను రాజేసిన యుగం నుంచి…
Read More » -
రాహుల్కు బీజేపీ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్కు బీజేపీ సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది.రాహుల్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే నోటీసులు దాఖలు చేశారు.…
Read More » -
Rahul Gandhi: ఎన్డీయే ప్రభుత్వం చర్చకు భయపడుతోంది
లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాను మాట్లాడుతుండగా ఎంపీలు అడ్డుకున్నారని, తాను మాట్లాడటం వారికి ఇష్టం లేదని, సభలో…
Read More »