జాతియం

Pahalgam Terror Attack: పహల్గాం దాడి ఘటన దృశ్యాలను విడుదల చేయనున్న కేంద్రం

Pahalgam Terror Attack: పహల్గామ్ దాడి ఘటన దృశ్యాలను కేంద్రం విడుదల చేయనుంది. ఇటీవల జరిగిన ఉగ్రదాడితో పాటు పాక్ ఉగ్రవాదులు భారత్ లో పాల్పడిన దాడి ఘటనల వీడియోలు విడుదల చేయనుంది. పాక్ చేస్తున్న ఘోరాలను ప్రపంచానికి చూపించే ఉద్దేశంలో భాగంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button