తెలంగాణ
విషాదం.. రైలు కింద పడి వృద్ధుడు ఆత్మహత్య

మియాపూర్ పీఎస్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కోదండ రామారావు అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడని అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు.