జాతియం

Manish Sisodia: మనీశ్ సిసోడియా ఓటమి

Manish Sisodia: ఢిల్లీలో ఫలితాలు వెల్లడవుతున్నాయి. హస్తినలో ఆప్ బోణీ కొట్టింది. కోండ్లి నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి కుల్దీప్ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి ప్రియాంక గౌతమ్‌పై 6 వేల 293 ఓట్ల మెజార్టీతో కుల్దీప్ గెలుపొందారు.

కస్తూర్బానగర్‌లో బీజేపీ అభ్యర్థి నీరజ్ విజయం సాధించారు. త్రినగర్‌లో బీజేపీ అభ్యర్థి తిలక్‌రాం గెలుపొందారు. 15 వేల 753 ఓట్ల మెజార్టీతో తిలక్‌రామ్ విజయం సాధించారు. విశ్వాస్‌నగర్‌లో బీజేపీ అభ్యర్థి ఓంప్రకాష్ గెలుపొందారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button