ఆంధ్ర ప్రదేశ్
Tirumala: నేటి నుంచి శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు

Tirumala: నేటి నుంచి శ్రీవారి ఆలయంలో అధ్యయనోత్సవాలు. 25 రోజులు పాటు కొనసాగనున్న దివ్యప్రబంధ పారాయణం. దివ్య ప్రభంధ పాసురాల పఠనం చేయనున్న శ్రీవైష్ణవులు. జనవరి 7వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. జనవరి 10న వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయాన్ని శుద్ధి చేయనున్న అర్చకులు, సిబ్బంది.
వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళపాదపద్మారాధన సేవలు రద్దు. జనవరి 10 నుంచి 19 వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం. జనవరి 10న ఉదయం 8 గంటలకు మాడవీధుల్లో స్వర్ణ రథం. జనవరి 11న శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించనున్న అర్చకులు.