ఆంధ్ర ప్రదేశ్

Jagan: పార్వతీపురం మన్యం జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన

Jagan: పార్వతీపురం మన్యంజిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటించారు. పాలకొండ నగర పంచాయతీ కౌన్సిలర్లతో జగన్ సమావేశం అయ్యారు. కూటమి నేతల ప్రలోభాలకు లొంగకుండా బలంగా నిలబడ్డారని కౌన్సిలర్లను అభినందించారు జగన్. గంజాయి వనంలో తులసి మొక్కల్లా ఉన్నారని ఆయన ప్రశంసించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button