జాతియం

PM Modi: భారత్ ఎవరి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదు

PM Modi: భారత్‌కు మధ్యవర్తిత్వం అవసరం లేదన్నారు ప్రధాని మోదీ. భారత్ ఎవరి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదని ఎన్నటికీ అంగీకరించబోదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు తెలిపారు మోదీ. ట్రంప్, మోదీల మధ్య చర్చ జరిగింది. 35 నిమిషాల పాటు జరిగిన ఈ చర్చలో ఆపరేషన్ సిందూరు వివరాలను ట్రంప్ కు మోదీ వెల్లడించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button