జాతియం
జమ్ముకశ్మీర్లో కేంద్ర హోంమంత్రి అమిత్షా పర్యటన

Amit Shah: జమ్మూకశ్మీర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. కాసేపట్లో పూంచ్ లో షా పర్యటించనున్నారు. పాక్ కాల్పుల్లో గాయపడ్డ బాధితులను ఆయన పరామర్శించనున్నారు. బాధిత కుటుంబాలకు అమిత్ షా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.