జాతియం
అజ్ఞాతంలోకి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్

పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. రాత్రి తన ఇంటి సమీపంలో భారత్ బాంబుల మోత మోగించడంతో.. అలెర్ట్ అయిన పాక్ బలగాలు, షెహబాజ్ షరీఫ్ను తరలించాయి. ప్రస్తుతం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సేఫ్హౌస్లో ఉన్నట్లు తెలుస్తుంది. మరోవైపు పాకిస్తాన్లో ఇంటర్నెట్ పనిచేయడం లేదు.