ఆంధ్ర ప్రదేశ్
Vidadala Rajini: మాజీ మంత్రి రజిని ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా

Vidadala Rajini: హైకోర్టులో విడదల రజినీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వాదనలు, ప్రతివాదనలు విన్న ధర్మాసనం విచారణను ఏప్రిల్ 2కు వాయిదా వేసింది. ఏసీబీ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ విడుదల రజినీ పిటిషన్ దాఖలు చేశారు.