తెలంగాణ

Hyderabad: బిర్యానికి డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడి

Hyderabad: హైదరాబాద్ లోని లాలగూడలో దారుణం చోటు చేసుకుంది. బిర్యానికి డబ్బులు అడిగారని హోటల్ ఫర్నీచర్ ధ్వంసం చేసి సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు దుండగుడు. సూపర్ స్టార్ హోటల్ ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటనలో హోటల్ సిబ్బందికి తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. హోటల్ యాజమాన్యం ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు. ప్రతిరోజు బిర్యాని ఇవ్వాలని బెదిరిస్తున్నాడని. ఇవ్వకపోతే దాడులకు దిగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హోటల్ యజమానులు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button