ఆంధ్ర ప్రదేశ్
రాజ్న్యూస్ ఎడ్యుకేషన్ ఎక్స్ పో ప్రారంభం

మరికాసేపట్లో గుంటూరులో ఎడ్యుకేషన్ ఎక్స్ పో ప్రారంభంకానుంది. స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వేదికగా రాజ్న్యూస్ ఎడ్యుకేషన్ ఎక్స్ పో ప్రారంభం అవుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ప్రజా ప్రతిధులు పాల్గొననున్నారు.
అదేవిధంగా జిల్లా నుండి వివిధ కాలేజీలకు చెందిన విద్యార్థులు ఎక్స్ పోకు రానున్నారు. ఇక విద్యార్థులను ఉద్దేశించి ఆకెల్ల రాఘవేంద్ర మోటివేషనల్ స్పీచ్ ఇవ్వనున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కల్గకుండా ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. ఇక ఈ ఎడ్యుకేషన్ ఎక్స్ పోను ప్రతీ విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలంటోంది రాజ్న్యూస్.