ఆంధ్ర ప్రదేశ్

Kotappakonda Temple: కోటప్పకొండలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

Kotappakonda Temple: పల్నాడు జిల్లా నరసరావుపేట కోటప్పకొండలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా మొదలయ్యాయి. తెల్లవారుజామున రెండు గంటలకు నుండి ప్రత్యేక పూజాలతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా త్రికోటేశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు,అలంకరణ,హారతితో పూజలు చేశారు.

ఈ ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు దంపతులు, కోడెల శివరామకృష్ణ సతీమణి పాల్గొన్నారు. మరోవైపు ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో శివనామ స్మరణతో త్రికూటాద్రి పరిసరాలు మారుమోగుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button