తెలంగాణ
Hyderabad: మియాపూర్లో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి

Hyderabad: హైదరాబాద్ మియాపూర్లో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతుల్లో అత్త, మామ, భార్య, భర్త, రెండేళ్ల చిన్నారి ఉన్నారు. మక్త మహబూబ్పేటలో ఘటన జరిగింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.



