Chandrababu
-
ఆంధ్ర ప్రదేశ్
YS Jagan: బాబు ష్యూరిటీ -మోసం గ్యారంటీ అనేది తేలిపోయింది
YS Jagan: చంద్రబాబు పాలనపై మాజీ సీఎం జగన్ ఫైరయ్యారు. చంద్రబాబు ఇచ్చిన “బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారంటీ” కాస్తా.. ఈ రెండేళ్లలోనే “మోసం గ్యారంటీ”గా…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో రూ.1,990 కోట్ల ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. రాష్ట్రంలోని నాలుగు కీలక పట్టణ మౌలిక వసతుల ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది. మొత్తం 1,990 కోట్ల విలువైన ఈ…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
YS Jagan: చంద్రబాబువి హత్యా రాజకీయాలు
YS Jagan: ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. చంద్రబాబు హత్యా, అవినీతి రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరివి హత్యా రాజకీయాలని చంద్రబాబును ప్రశ్నించారు.…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో కాన్వాయ్ను తగ్గించుకున్న సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు కాన్వాయ్ను భారీగా కుదించారు. చంద్రబాబు కాన్వాయ్లో కేవలం 4 కార్లే ఉన్నాయి. చంద్రబాబు కాన్వాయ్లో వాహనాలు 11 నుంచి 4కు తగ్గాయి. ఉండవల్లి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించిన సీఎం చంద్రబాబు
Chandrababu: వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. కుటుంబ సభ్యులతో కలసి అల్పాహారం ఆరగించారు. శ్రీవారి భక్తులకు బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేశారు. ఉదయం 10 గంటలకు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేడు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
నేడు కలెక్టర్లతో సీఎంచంద్రబాబు సచివాలయంలో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. రెండ్రోజుల పాటు ఈ కీలక సదస్సు జరగనుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, స్వర్ణాంధ్ర 2047 విజన్,…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
Vidadala Rajini: ఏపీ అప్పులపై విడదల రజిని ట్వీట్..
Vidadala Rajini: ఆంధ్రప్రదేశ్లో ఆఫ్-బడ్జెట్ అప్పులు లేవని ప్రభుత్వం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు తెలిపితే, 2025 మార్చి 31 నాటికి రూ.27,241.99 కోట్ల బాధ్యతలు ఉన్నాయని…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
నేడు మరోసారి చంద్రబాబు, పవన్ భేటీ
నేడు మరోసారి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూట సీఎం పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. సమావేశానికి బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ హాజరు కానున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
ఇవాళ గుంటూరు, కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన
ఇవాళ గుంటూరు, కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. కుప్పంలో మూడు రోజులపాటు చంద్రబాబు పర్యటించనున్నారు. పలు అభివృద్ధి…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్
దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు దావోస్లో పర్యటిస్తున్నారు. కాసేపట్లో జ్యురిచ్ ఎయిర్పోర్టుకు చంద్రబాబు చేరుకోనున్నారు. చంద్రబాబు వెంట లోకేష్, టీజీ భరత్, అధికారులు ఉన్నారు. మధ్యహ్నం రెండున్నరకు భారత…
Read More »