ఆంధ్ర ప్రదేశ్
AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ భేటీ.. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు ఆమోదం

AP Cabinet: ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఇందులో భాగంగా ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ వర్గీకరణ ముసాయిదా ఆర్డినెన్స్కు ఆమోద ముద్ర వేసింది. అదేవిధంగా అసెంబ్లీ, హైకోర్టు భవన నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇక 617 కోట్లతో అసెంబ్లీ, 786కోట్లతో హైకోర్టు భవన నిర్మాణాలకు ఆమోదం తెలిపింది ఏపీ మంత్రివర్గం.