తెలంగాణ
హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ దగ్గర హైటెన్షన్

హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ దగ్గర హైటెన్షన్ నెలకొంది. హెచ్సీయూలో ఆందోళనలు ఆగడం లేదు. 400 ఎకరాల భూముల వేలంపై.. వ్యతిరేకంగా విద్యార్థుల ఆందోళన కొనసాగు తోంది. ప్రస్తుతం HCU వద్ద స్టూడెంట్స్ వర్సెస్ పోలీసులుగా సీన్ మారింది.
రేవంత్ ప్రభుత్వం చోర్ అంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. మరోవైపు స్టూడెంట్స్కు బీజేవైఎం, వామపక్షాలు మద్దతు తెలిపాయి. విద్యార్ధులను నిలవరించేందుకు ఎస్ఓటీ, స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి.