ఆంధ్ర ప్రదేశ్

AP News: సొంతపార్టీ నేతల తీరుపై టీడీపీ అధిష్ఠానం సీరియస్

AP News: లోకేష్ డిప్యూటీ సీఎం డిమాండ్‌పై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది. అత్యుత్సాహం ప్రదర్శించవద్దని నేతలను వారించింది టీడీపీ అధిష్టానం. కూటమి నేతలు మాట్లాడుకున్నాకే ఏదైనా నిర్ణయాలుంటాయని.. ఎవరికి నచ్చినట్లు వారు.. ఇష్టానుసారంగా మాట్లాడవద్దని ఆదేశించింది హైకమాండ్.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button