తెలంగాణ
హయత్నగర్లోని జిహైస్కూల్ ముందు తల్లిదండ్రుల ఆందోళన

హయత్నగర్లోని జిహైస్కూల్ ముందు తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. 30 నుంచి 50శాతం ఫీజులు అధికంగా పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇలా ఇష్టానురాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.