తెలంగాణ
-
Jagga Reddy: విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రధాని మోడీ కన్ను పడింది
Jagga Reddy: ఏపీ రాజకీయాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులను పాలకులు నట్టేట ముంచుతున్నారని అన్నారు.…
Read More » -
Harish Rao: సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది
Harish Rao: సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. కార్మికులతో కలసి లక్డీకాపూల్లోని…
Read More » -
నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం చోరీలు
నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం చోరీలు కలకలం రేపుతున్నాయి. ఒకేరోజు రెండు ఏటీఎంల్లో చోరీకి యత్నించారు దుండగులు. యంత్రాలు తెరుచుకోకపోవడంతో ఏటీఎంకు నిప్పంటించారు దుండగులు. దీంతో ఏటీఎంలోని నగదు…
Read More » -
మద్యం మత్తులో వ్యక్తిపై గొడ్డలితో దాడి
మద్యం మత్తులో ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడికి పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ముదేల్లి గ్రామంలో చోటచేసుకుంది. గ్రామానికి చెందిన…
Read More » -
Danam Nagender: సీఎం రేవంత్పై కేటీఆర్ వ్యాఖ్యలకు దానం కౌంటర్
Danam Nagender: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గెలిపించడం, ఓడించడం అనేది ప్రజలు చూసుకుంటారని మొదట కేటీఆర్ చేసిన తప్పులను తెలుసుకోవాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు.…
Read More » -
ఆన్లైన్ గేమ్స్కు నిండు ప్రాణం బలి
Online Game: ఆన్లైన్ గేమ్స్కు నిండు ప్రాణం బలైంది. ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా సూరారంలో ఘటన జరిగింది. ఆన్లైన్ గేమ్స్లో పెట్టుబడి పెట్టిన…
Read More » -
ఢిల్లీలో నేడు CWC సమావేశం
ఢిల్లీలో నేడు CWC సమావేశం జరగనుంది. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై సమావేశంలో చర్చించనున్నారు. ఇందిరా భవన్లో CWC భేటీ జరగనుంది. జీ రామ్ జీ…
Read More » -
భద్రాచలంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి అధ్యాయనోత్సవాలలో భాగంగా 7వ రోజు స్వామివారు శ్రీరామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.…
Read More » -
పరిషత్ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధ్యమా?
Telangana: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు. బలహీన వర్గాల ఆశ, ఆశయాన్ని మేనిఫెస్టో రూపంలో పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కారణాలు ఏమైనా…
Read More » -
కొండగట్టు అంజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
Kondagattu: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవు దినాలు కావడంతో భక్తులు…
Read More »