తెలంగాణ
-
జహీరాబాద్-బీదర్ రహదారిపై రోడ్డు ప్రమాదం .. ఇద్దరు మృతి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్-బీదర్ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. బీదర్ రోడ్డు రైల్వే గేటు సమీపంలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీ…
Read More » -
Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
Revanth Reddy: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. రేపు సీడబ్ల్యూసీ సమావేశంలో రేవంత్ పాల్గొననున్నారు. ఎల్లుండి కాంగ్రెస్ పెద్దలతో భేటీ కానున్నారు. నామినేటెడ్ పోస్టులు,…
Read More » -
Kavitha: కవిత యుద్ధం ఎవరిపై? కవిత వెంట నడిచేవారెవరు?
Kavitha: కవిత రాజకీయ వ్యూహాలపై పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది. ఆమె పోరాటం ఎవరిపై? అధికార పార్టీపై కవిత పోరాటం సాగిస్తుందా? ప్రతిపక్షాన్ని టార్గెట్గా చేసుకుని కవిత…
Read More » -
వేములవాడ బద్ది పోచమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
Vemulawada: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ బద్ది పోచమ్మ ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. రాజన్నను దర్శించుకున్న…
Read More » -
Hyderabad: ‘పుష్ప’ సినిమా స్టైల్లో ఆవుల అక్రమ రవాణా
Hyderabad: హైదరాబాద్లో ఆవుల అక్రమ రవాణా గుట్టురట్టైంది. పుష్ప సినిమాను తలపించేలా ఆవులను అక్రమ రవాణా చేస్తున్నారు. ఆవులను తరలిస్తున్నా లారీని అబ్దుల్లాపూర్మెట్ దగ్గర గోరక్షక్ కార్యకర్తలు…
Read More » -
Hyderabad: దారుణం.. పిల్లల ముందే భార్యకు నిప్పు పెట్టిన భర్త
Hyderabad: హైదరాబాద్ నల్లకుంటలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను హత్య చేశాడు భర్త. పిల్లల ముందే పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. కూతురిని కూడా మంటల్లో తోసేసి…
Read More » -
KCR: ఎర్రవల్లి ఫాంహౌస్లో కేసీఆర్ కీలక సమావేశం
KCR: కాసేపట్లో ఎర్రవల్లి ఫాంహౌస్లో కీలక సమావేశం జరగనుంద.ి ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మాజీ మంత్రులతో కేసీఆర్ సమావేశం కానున్నారు. సమావేశంలో…
Read More » -
Karimnagar: పురుగుల మందు తాగించి.. గొంతు పిసికి కూతురి హత్య
Karimnagar: కరీంనగర్ జిల్లాలో పరువు హత్య జరిగింది. కూతురు కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని బుకాయించిన తల్లిదండ్రుల వ్యవహారం పోలీసుల విచారణలో నిజాలు నిగ్గుతేల్చేలా చేసింది.…
Read More » -
రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ప్రాణ స్నేహితులు మృతి
Road accident: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణ స్నేహితులు మృతి చెందిన సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామంలో చోటుచేసుకుంది. మాచారెడ్డి మండలం లచ్చపేట…
Read More » -
తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీ
Telangana: తెలంగాణలో పలువురు ఐఏఎస్ల బదిలీ జరిగింది. మెట్రోపాలిటన్, పట్టణాభివృద్ధి ప్రత్యేక కార్యదర్శిగా జయేష్ రంజన్ నియమితులయ్యారు. టీజీపీఎస్సీ సెక్రటరీగా ఎం.హరిత, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా…
Read More »