తెలంగాణ
-
Hyderabad: బంగారం కోసం ఇంటి యజమానురాలిని చంపి గోదావరిలో పడేసిన యువకుడు
Hyderabad: హైదరాబాద్లో దారుణం జరిగింది. బంగారం కోసం ఇంటి యజమానురాలిని హత్య చేశాడు ఓ యువకుడు. అనంతరం మృతదేహాన్ని స్నేహితుల సహయంతో గోదావరి నదిలో పడేశాడు. నాచారం…
Read More » -
ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాజన్నను దర్శించుకున్న ఆది శ్రీనివాస్
Vemulawada: హరి హర క్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతన్నాయి. శ్రీ స్వామివారికి వారికి ఏకాంతంగా మహన్యాస…
Read More » -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Tirumala: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. అర్థరాత్రి వైకుంఠ ద్వారాలు తెరచుకోగా ముందుగా వీఐపీలకు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించారు. తెలుగు రాష్ట్రాల…
Read More » -
Danam Nagender: చైనా మాంజ పట్టిస్తే రూ.5వేలు గిఫ్ట్ ఇస్తాం
Danam Nagender: చైనా మాంజ పట్టిస్తే 5 వేలు గిఫ్ట్ ఇస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు. చైనా మాంజ కారణంగా మనుషులతో పాటు పక్షులకు…
Read More » -
Harish Rao: మంత్రి ఉత్తమ్.. ఉత్త మాటలు మాట్లాడుతున్నారు
Harish Rao: మంత్రి ఉత్తమ్ కుమార్ పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తమ్ అన్ని ఉత్త మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు హరీష్…
Read More » -
Hyderabad: రూ.4 వేలకే ల్యాప్ టాప్.. ఎగబడ్డ జనం
Hyderabad: హైదరాబాద్ దిల్సుఖ్నగర్లో ఓ సంస్థ 4 వేలకే ల్యాప్టాప్ అని బంపర్ సేల్ ప్రకటించడంతో.. జనం ఎగబడ్డారు. తక్కువ ధరకు బ్రాండెడ్ ల్యాప్టాప్లు లభిస్తాయనే ఆశతో…
Read More » -
Hyderabad: యువకుడి గొంతు కోసిన చైనా మాంజా
Hyderabad: గాలిలో ఎగురుతున్న చైనా మంజా అకస్మాత్తుగా ఓ యువకుడి మెడకు తగలడంతో తీవ్ర గాయాలు అయ్యాయి.హైదరాబాద్ పాతబస్తీలో ఈ ప్రమాదం జరిగింది. నవాబ్సాబ్ కుంటకు చెందిన…
Read More » -
అమెరికాలో మహబూబాబాద్ యువతులు మృతి
అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన ఇద్దరు యువతులు మృతి చెందారు. గార్ల మీసేవ కేంద్ర నిర్వాహకుడు నాగేశ్వరరావు కుమార్తె…
Read More » -
ఉప్పల్లో మహిళ కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నం
ఓ మహిళ కానిస్టేబుల్ ఆత్మహత్య యత్నం చేసింది. హైదరాబాద్ ఉప్పల్ పీఎస్ పరిధిలోని పద్మావతి కాలనీలో ఈ ఘటన చోటచేసుకుంది. కుటుంబ సమస్యలతో ప్రమీల అనే మహిళ…
Read More » -
Uttam Kumar Reddy: కృష్ణా జలాల్లో ప్రభుత్వం 90 టీఎంసీలు డిమాండ్ చేస్తోంది
Uttam Kumar Reddy: కృష్ణా జలాల్లో ప్రభుత్వం 90 టీఎంసీలు డిమాండ్ చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. చిట్చాట్లో మాట్లాడిన మంత్రి ఉత్తమ్…
Read More »