తెలంగాణ
-
Vaikuntha Ekadashi: తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ.. ఆలయాలకు పోటెత్తిన భక్తులు
Vaikuntha Ekadashi: వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుపతి జిల్లాలోని వైష్ణవ దేవాలయాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. విష్ణుమూర్తి దర్శనం కోసం భక్తులు ఆలయాల వద్ద బారులు తీరుతున్నారు.పెద్దసంఖ్యలో తరలివస్తున్న…
Read More » -
స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్బాబు
తెలంగాణ తిరుపతిగా పేరు గడించిన యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణంలో నెలవై ఉన్న స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు దర్శించుకున్నారు.…
Read More » -
కేసీఆర్తో కేటీఆర్, హరీష్రావు, బీఆర్ఎస్ నేతలు భేటీ
నందినగర్లో కేసీఆర్తో కేటీఆర్, హరీష్రావు, బీఆర్ఎస్ నేతలు భేటీ అయ్యారు. తెలంగాణలో రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు
Read More » -
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటిషన్
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ సునీత హైకోర్టును ఆశ్రయించారు. ప్రజాప్రాతినిథ్య చట్టం నియమ నిబంధనలు, ఎన్నికల ప్రవర్తనా…
Read More » -
హైదరాబాద్లో కొత్త పోలీస్ కమిషనరేట్లు.. నలుగురు ఐపీఎస్ల బదిలీ
జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న మూడు కమిషనరేట్లను ప్రభుత్వం నాలుగు కమిషనరేట్లుగా పునర్ వ్యవస్థీకరించింది . హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్ గిరి. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లను ఏర్పాటు చేసింది.…
Read More » -
Hyderabad: బంగారం కోసం ఇంటి యజమానురాలిని చంపి గోదావరిలో పడేసిన యువకుడు
Hyderabad: హైదరాబాద్లో దారుణం జరిగింది. బంగారం కోసం ఇంటి యజమానురాలిని హత్య చేశాడు ఓ యువకుడు. అనంతరం మృతదేహాన్ని స్నేహితుల సహయంతో గోదావరి నదిలో పడేశాడు. నాచారం…
Read More » -
ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాజన్నను దర్శించుకున్న ఆది శ్రీనివాస్
Vemulawada: హరి హర క్షేత్రంగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతన్నాయి. శ్రీ స్వామివారికి వారికి ఏకాంతంగా మహన్యాస…
Read More » -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి
Tirumala: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భక్తుల తాకిడి పెరిగింది. అర్థరాత్రి వైకుంఠ ద్వారాలు తెరచుకోగా ముందుగా వీఐపీలకు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించారు. తెలుగు రాష్ట్రాల…
Read More » -
Danam Nagender: చైనా మాంజ పట్టిస్తే రూ.5వేలు గిఫ్ట్ ఇస్తాం
Danam Nagender: చైనా మాంజ పట్టిస్తే 5 వేలు గిఫ్ట్ ఇస్తానని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రకటించారు. చైనా మాంజ కారణంగా మనుషులతో పాటు పక్షులకు…
Read More » -
Harish Rao: మంత్రి ఉత్తమ్.. ఉత్త మాటలు మాట్లాడుతున్నారు
Harish Rao: మంత్రి ఉత్తమ్ కుమార్ పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తమ్ అన్ని ఉత్త మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు హరీష్…
Read More »