తెలంగాణ
-
నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం చోరీలు
నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం చోరీలు కలకలం రేపుతున్నాయి. ఒకేరోజు రెండు ఏటీఎంల్లో చోరీకి యత్నించారు దుండగులు. యంత్రాలు తెరుచుకోకపోవడంతో ఏటీఎంకు నిప్పంటించారు దుండగులు. దీంతో ఏటీఎంలోని నగదు…
Read More » -
మద్యం మత్తులో వ్యక్తిపై గొడ్డలితో దాడి
మద్యం మత్తులో ఓ వ్యక్తిపై గొడ్డలితో దాడికి పాల్పడ్డారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ముదేల్లి గ్రామంలో చోటచేసుకుంది. గ్రామానికి చెందిన…
Read More » -
Danam Nagender: సీఎం రేవంత్పై కేటీఆర్ వ్యాఖ్యలకు దానం కౌంటర్
Danam Nagender: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గెలిపించడం, ఓడించడం అనేది ప్రజలు చూసుకుంటారని మొదట కేటీఆర్ చేసిన తప్పులను తెలుసుకోవాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సూచించారు.…
Read More » -
ఆన్లైన్ గేమ్స్కు నిండు ప్రాణం బలి
Online Game: ఆన్లైన్ గేమ్స్కు నిండు ప్రాణం బలైంది. ఉరేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా సూరారంలో ఘటన జరిగింది. ఆన్లైన్ గేమ్స్లో పెట్టుబడి పెట్టిన…
Read More » -
ఢిల్లీలో నేడు CWC సమావేశం
ఢిల్లీలో నేడు CWC సమావేశం జరగనుంది. ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై సమావేశంలో చర్చించనున్నారు. ఇందిరా భవన్లో CWC భేటీ జరగనుంది. జీ రామ్ జీ…
Read More » -
భద్రాచలంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి అధ్యాయనోత్సవాలలో భాగంగా 7వ రోజు స్వామివారు శ్రీరామావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.…
Read More » -
పరిషత్ ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధ్యమా?
Telangana: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు. బలహీన వర్గాల ఆశ, ఆశయాన్ని మేనిఫెస్టో రూపంలో పెట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కారణాలు ఏమైనా…
Read More » -
కొండగట్టు అంజన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
Kondagattu: జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవు దినాలు కావడంతో భక్తులు…
Read More » -
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు హాజరైన ఆరా మస్తాన్
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరా మస్తాన్ సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. గతంలో రెండుసార్లు సిట్ విచారణకు హాజరై వాంగ్మూలం ఇచ్చిన ఆరా…
Read More » -
Kadthal: వైభవంగా పత్రీజీ ధ్యాన మహాయాగాలు
Kadthal: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల పరిధిలోని మహేశ్వర మహాపిరమిడ్లో పత్రీజీ ధ్యాన మహాయాగాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మర్షి పితామహా పత్రీజీ జీవిత చరిత్రపై రూపొందించిన పత్రీజీ…
Read More »