తెలంగాణ
-
అసెంబ్లీలో పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల దుమారం
Padi Kaushik Reddy: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు దుమారం రేపాయి. మేడిగడ్డను బాంబులు పెట్టి పేల్చారని కౌశిక్ రెడ్డి అన్నారు.…
Read More » -
Telangana Assembly: అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం.. కేసీఆర్కు షేక్ హ్యాండ్ ఇచ్చిన సీఎం రేవంత్
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో సీఎం రేవంత్ కరచాలనం చేశారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి రేవంత్ అడిగి తెలుసుకున్నారు.
Read More » -
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు…ప్రత్యక్ష ప్రసారం
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. *భలో,బయట నేతలు హుందాగా ఉండాలి-వెంకటరమణారెడ్డి*హైదరాబాద్ వరల్డ్ క్లాస్, మన భాష థర్డ్ క్లాస్ ఉండరాదు-వెంకటరమణారెడ్డి ________________________________________________________________________ *మేడిగడ్డ పేల్చినట్లే…
Read More » -
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరయ్యారు. దివంగత సభ్యులకు అసెంబ్లీ సంతాపం తెలిపింది. మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్రెడ్డి, కొండా…
Read More » -
నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
Telangana Assembly Winter Session 2025: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ సమావేశాలపై స్పీకర్, మండలి ఛైర్మన్ సమీక్ష నిర్వహించారు.…
Read More » -
CP Sajjanar: గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 15 శాతం క్రైమ్ రేట్ తగ్గింది
CP Sajjanar: హైదరాబాద్ 2025 యాన్యువల్ క్రైమ్ రిపోర్టును సీపీ సజ్జనార్ విడుదల చేశారు.హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నేరాలు తగ్గినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు.…
Read More » -
శ్రీశైలం–హైదరాబాద్ హైవేపై భారీ ట్రాఫిక్ జామ్
నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలం మన్ననూర్ చెక్పోస్ట్ వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి. మన్ననూర్ చెక్పోస్ట్ పరిధిలో ప్లాస్టిక్ ఫ్రీ జోన్ అమలు చేయడంతో…
Read More » -
Mynampally Hanumanth Rao: భాషను భ్రష్టు పట్టించిన ఘనత కేసీఆర్ కుటుంబందే.. మైనంపల్లి ఫైర్
Mynampally Hanumanth Rao: బీఆర్ఎస్పై కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలపై మైనంపల్లి హన్మంతరావు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ సోషల్ మీడియాను…
Read More » -
Jagga Reddy: విశాఖ స్టీల్ ప్లాంట్పై ప్రధాని మోడీ కన్ను పడింది
Jagga Reddy: ఏపీ రాజకీయాలపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులను పాలకులు నట్టేట ముంచుతున్నారని అన్నారు.…
Read More » -
Harish Rao: సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది
Harish Rao: సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందన్నారు. కార్మికులతో కలసి లక్డీకాపూల్లోని…
Read More »