తెలంగాణ
-
Nagarkurnool: ప్రియుడి మోజులోపడి భర్తను కడతేర్చిన భార్య
Nagarkurnool: గత నెల నవంబర్ 24న నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో జరిగిన నేనావత్ లక్ష్మణ్ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. లక్ష్మణ్ ది సహజ…
Read More » -
Dog Attack: రాజన్న భక్తులపై పిచ్చికుక్క దాడి
Dog Attack: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులపై కుక్క దాడి చేసింది. దాదాపు 25 మంది భక్తులు పిచ్చి కుక్క దాడిలో…
Read More » -
BRS vs Congress: బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం
BRS vs Congress: తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సవాళ్ల పర్వం నడుస్తోంది. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రానివ్వనని…
Read More » -
నేటితో ముగియనున్న ప్రభాకర్ కస్టోడియల్ విచారణ
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. నేటితో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ముగియనుంది. ప్రభాకర్రావు స్టేట్మెంట్ను అధికారులు రికార్డ్ చేశారు. ప్రభాకర్…
Read More » -
ఎయిర్బోర్న్ ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు
ఎయిర్బోర్న్ ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానంలో 5 ఆర్డీఎక్స్ బాంబులు అమర్చినట్టు మెయిల్ వచ్చింది. దీంతొ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో…
Read More » -
భూ సమస్య విషయంలో సెల్ టవర్ ఎక్కి వ్యక్తి నిరసన
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. వల్లంపట్ల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కర్ల రవి తన…
Read More » -
Medaram: మేడారం గద్దెల పునః ప్రతిష్టాపన
Medaram: ములుగు జిల్లాలోని మేడారంలో నూతన గద్దెలపై పగిడిద్దరాజు, గోవిందరాజులు కొలువుదీరారు. మేడారం పునర్నిర్మాణ పనుల్లో భాగంగా పగిడిద్దరాజు, గోవిందరాజుల పునఃప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.…
Read More » -
ఆది శ్రీనివాస్, లక్ష్మీ నరసింహారావు మధ్య మాటల యుద్ధం
రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార పార్టీ నేత ఆది శ్రీనివాస్, బీఆర్ఎస్ నేత లక్ష్మీ నరసింహారావు మధ్య మాటల తూటాలు పేలాయి. తెలంగాణ భవన్లో కేసీఆర్ ప్రెస్మీట్ను…
Read More » -
Telangana: డీజీపీ శివధర్రెడ్డి నియామక ఉత్తర్వుల రద్దుకు హైకోర్టు నిరాకరణ
Telangana: డీజీపీ శివధర్రెడ్డి నియామక ఉత్తర్వుల రద్దుకు హైకోర్టు నిరాకరించింది. 2 వారాల్లోగా డీజీపీల ప్యానెల్ లిస్టును UPSCకి పంపాలని ఆదేశించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఎంపిక…
Read More » -
కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్
కాంగ్రెస్ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ వార్నింగ్ ఇచ్చారు. గ్రామ పంచాయతీలకు నెలరోజుల్లోగా నిధులు విడుదల చేయాలని.. లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచుతామని బండి…
Read More »