తెలంగాణ
-
శంషాబాద్ ఎయిర్పోర్టులో 14కోట్ల విలువైన గంజాయి పట్టివేత
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా గంజాయి పట్టుబడింది. థాయిలాండ్ నుండి హైదరాబాద్కు వచ్చిన ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా 14 కోట్లు విలువ చేసే గంజాయి దొరికింది.…
Read More » -
Hyderabad: పెద్ద అంబర్పేటలో సినిమా బస్సు బోల్తా
Hyderabad: రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్ పేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. సినిమా షూటింగ్కు కోసం వస్తున్న బస్సు బోల్తా పడింది. విశాఖపట్నం నుండి మణికొండకు వెళ్తున్న…
Read More » -
KCR: పేద విద్యార్థులకు అండగా నిలిచిన మాజీ సీఎం కేసీఆర్
KCR: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లికి చెందిన పలువురు రైతులు ప్రమాదవశాత్తు మరణించగా.. వారి బిడ్డలకు మాజీ సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. స్థానికంగా బీటెక్ చేస్తున్న రైతుల…
Read More » -
Jogulamba Gadwal: వేదమంత్రాలతో మార్మోగుతున్న గద్వాల పట్టణం
Jogulamba Gadwal: జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం వేదమంత్రాలతో మార్మోగుతోంది. శ్రీకృష్ణ కాలచక్రం, శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం మహా యాగ మహోత్సవాలు అంగరంగ వైభవంగా…
Read More » -
Fire Accident: అండ్ రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం
Fire Accident: మహబూబాబాద్ జిల్లా మరిపెడలో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి బార్ అండ్ రెస్టారెంట్ దగ్ధమైంది. ఫైర్ సిబ్బంది మంటలార్పుతున్నారు.
Read More » -
మేడారం జాతరకు కేసీఆర్ ను ఆహ్వానించిన మంత్రులు
మేడారం మహా జాతర నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ను ఆహ్వానించేందుకు మంత్రులు కొండా సురేఖ, సీతక్క ఎర్రవల్లిలోని ఫామహౌస్కు వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్…
Read More » -
Revanth Reddy: వికసిత్ భారత్ కాదు.. సంక్షోభ భారత్ను సృష్టిస్తున్నారు
Revanth Reddy: ఉపాధి హామీ పథకానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు మోడీ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.…
Read More » -
KTR: కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యం.. అబద్ధాలతో అధికారంలోకి వచ్చారు
KTR: కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను గాలికి వదిలేసిందని…
Read More » -
Talasani: దమ్ముంటే హైదరాబాద్ పేరు మార్చండి.. తలసాని సవాల్
Talasani: చారిత్రక నేపథ్యం ఉన్న సికింద్రాబాద్ పేరు కనుమరుగు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర చేస్తుందన్నారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాద్. సికింద్రాబాద్లో పర్యటించిన…
Read More » -
Bandi Sanjay: కృష్ణా జలాలపై గత ప్రభుత్వ వైఫల్యం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Bandi Sanjay: కృష్ణా జలాలను గత ప్రభుత్వం సద్వినియోగం చేయలేదని బీజేపీ నేత బండి సంజయ్ విమర్శించారు. దాదాపు 60 టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలోకి వెళ్లిపోయాయని…
Read More »