తెలంగాణ
-
సంక్రాంతి కి సొంతూళ్లకు .. హైదరాబాద్- విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్
Hyderabad: సంక్రాంతి పండుగ సందర్భంగా పట్నం నుండి పల్లెబాట పట్టారు నగరవాసులు. దీంతో విజయవాడ -హైదరాబాద్ జాతీయ రహదారిపై గత రాత్రి నుండి వాహనాల రద్దీ కొనసాగుతుంది.…
Read More » -
గొంతు కోసి హత్య.. శంషాబాద్లో కలకలం
రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో కలకలం రేగింది. మధురా నగర్ స్ట్రీట్ నెంబర్ 3లో ఓ యువకుడిని గొంతు కోసి చంపారు దుండగులు. ఘటనా స్థలానికి క్లూస్ టీమ్…
Read More » -
బాల సాయిబాబా భూముల వ్యవహారంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం
బాల సాయిబాబా భూముల వ్యవహారంలో తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. 7 వేల కోట్ల విలువైన భూములను వదులుకోవడానికి సిద్ధమైందనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొండాపూర్లోని బాల సాయిబాబా…
Read More » -
వేములవాడ అటవి ప్రాంతంలో చిరుతపులి సంచారం
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అటవి ప్రాంతంలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. గత నెల రోజులుగా అటవీ ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తుండడంతో రైతులకు, స్థానిక…
Read More » -
ఏపీ ఒక అడుగు వేస్తే.. తెలంగాణ పది అడుగులు వేస్తుంది.. నీళ్ల వివాదాలపై రేవంత్ కీలక వ్యాఖ్యలు
Revanth Reddy: హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు లేకుండా సమస్యలు పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్…
Read More » -
ఆసిఫాబాద్ జిల్లాలో రోడ్డుపై పెద్దపులి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. తీర్యాణి మండలం కైరిగూడా, చోపిడి గ్రామాల మధ్య రాత్రి రోడ్డుపై పెద్దపులి కనిపించింది. అటుగా వెళ్తున్న…
Read More » -
Harish Rao: యాప్లు, మ్యాప్లతో రైతులను ఆగం చేస్తున్నారు
Harish Rao: సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. నర్మెట్టలో పామాయిల్ ఫ్యాక్టరీని పరిశీలించారు. పామాయిల్ రైతులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.…
Read More » -
KTR: కాంగ్రెస్ ప్రభుత్వం సీరియల్ స్నాచర్గా వ్యవహరిస్తోంది
KTR: రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రభుత్వం సీరియల్ స్నాచర్గా వ్యవహరిస్తోందని తీవ్ర విమర్శలు చేశారు. కేటీఆర్తో మౌలానా ఆజాద్ నేషనల్…
Read More » -
Talasani: ఇది ప్రజా పాలన కాదు.. రాక్షస పాలన
Talasani Srinivas Yadav: కాంగ్రెస్ ప్రభుత్వం రాచరికంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. సికింద్రాబాద్ పేరును తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మా…
Read More » -
కేటీఆర్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో భేటీ
KTR: నందినగర్ నివాసంలో బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఉర్దూ యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూములను స్వాధీనం చేసుకునే యోచనలో…
Read More »