తెలంగాణ
-
Keesara: మిల్క్ డెయిరీ మేనేజర్పై దాడి.. పరిస్థితి విషమం
మేడ్చల్ జిల్లా కీసరలో వ్యక్తిపై హత్యాయత్నం ఘటన తీవ్ర కలకలం రేపింది. దొడ్ల మిల్క్ మేనేజర్ శ్రీనివాస్పై పాల వ్యాపారి కిరణ్ తల్వార్తో దాడికి పాల్పడ్డాడు. ఈ…
Read More » -
నేడు రాజకీయ పార్టీలతో తెలంగాణ ఎన్నికల అధికారి భేటీ
తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు రాజకీయ పార్టీలతో కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ భేటీలో ప్రధానంగా ఓటర్ల…
Read More » -
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో దుకాణాల బంద్
ప్రజా చైతన్య వేదిక పిలుపు మేరకు నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో దుకాణాల బంద్ కొనసాగుతోంది. పట్టణంలోని పలు వార్డుల్లో ఓట్ల అవకతవకలపై నిరసన వ్యక్తం చేస్తూ..…
Read More » -
Road Accident: ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు విద్యార్ధులు మృతి
Road Accident: రంగారెడ్డి జిల్లా మోకిలాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మీర్జాగూడ దగ్గర కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. కారు ప్రమాదంలో నలుగురు విద్యార్ధులు మృతి…
Read More » -
Siddipet: ఆస్తి కోసం అత్తను చంపిన అల్లుడు
Siddipet: ఆస్తి కోసం సొంత అల్లుడే అత్తను చంపిన ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డి పల్లిలో చోటుచేసుకుంది. తిమ్మారెడ్డి పలికి చెందిన రాములమ్మ రాజీవ్…
Read More » -
రైల్వే ట్రాక్ పై యువకుడి హల్చల్
జనగామ రైల్వే స్టేషన్ వద్ద యువకుడు హల్చల్ చేశారు. యువకుడు ఆత్మహత్య చేసుకుంటానంటూ వెళ్తున్న ట్రైన్లను అడ్డగించాడు. దీంతో రైల్వే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు…
Read More » -
Seethakka: రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించిన మంత్రి సీతక్క
ఆదివాసీ గిరిజన విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యతను ప్రోత్సహించి ప్రతిభావంతులను చేయడమే రాష్ట్ర స్థాయి గిరిజన సంక్షేమ క్రీడా పోటీల ముఖ్య ఉద్దేశమన్నారు మంత్రి సీతక్క. ములుగు జిల్లా…
Read More » -
ఖమ్మంలో కేటీఆర్ ర్యాలీలో వైసీపీ జెండాలు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటనలో భాగంగా ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్గూడెంలో ర్యాలీ…
Read More » -
కూకట్పల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ
హైదరాబాద్ కూకట్పల్లి పీఎస్ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చోరీ జరిగింది. ఆలయంలోని మూలవిరాట్కు సంబంధించిన ఆభరణాలను చోరీ చేశారు దుండగులు.…
Read More » -
Hyderabad: వృద్ధురాలిపై స్ర్పేతో దాడి.. 10 తులాల బంగారం చోరీ
Hyderabad: హైదరాబాద్ సరూర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దోపిడీ జరిగింది. కర్మాన్ఘాట్ పద్మా నగర్ కాలనీలో ఒంటరిగా నివసిస్తున్న సుగుణ అనే వృద్ధురాలిపై స్ప్రే చేసి…
Read More »